Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:48 AM

రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్

రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్

రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్
February 16, 2026 12:19 PM 403 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని వెల్లంకి నుంచి రామన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై పెరిగిపోయిన కంపచెట్లను తొలగిస్తూ గ్రామ సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షణలో పరిశుభ్రత పనులు చేపట్టారు. రహదారికి ఇరువైపులా విస్తరించిన కంపచెట్లు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టడం విశేషం.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి నలువైపులా ఉన్న అన్ని రోడ్ల పక్కన పెరిగిన కంపచెట్లను పూర్తిగా తొలగించి రహదారులను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామంలో ఎక్కడైనా రోడ్లపై చెట్లు పడిపోయినా, చెత్తాచెదారం పేరుకుపోయినా వెంటనే జెసిబి సహాయంతో తొలగించాలని గ్రామపంచాయతీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News