Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:32 AM

రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్

రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్

రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్
February 16, 2026 12:19 PM 405 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని వెల్లంకి నుంచి రామన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై పెరిగిపోయిన కంపచెట్లను తొలగిస్తూ గ్రామ సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షణలో పరిశుభ్రత పనులు చేపట్టారు. రహదారికి ఇరువైపులా విస్తరించిన కంపచెట్లు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టడం విశేషం.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి నలువైపులా ఉన్న అన్ని రోడ్ల పక్కన పెరిగిన కంపచెట్లను పూర్తిగా తొలగించి రహదారులను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామంలో ఎక్కడైనా రోడ్లపై చెట్లు పడిపోయినా, చెత్తాచెదారం పేరుకుపోయినా వెంటనే జెసిబి సహాయంతో తొలగించాలని గ్రామపంచాయతీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News