Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:28 AM

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు.

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు.

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు.
December 13, 2025 06:33 PM 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

నేడు జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అధికారులు ఏర్పాటు చేశారు. మండలంలో ఉన్న 8 రూట్ల పరిధిలోని 23 గ్రామ పంచాయతీలలో మొత్తం 203 పోలింగ్ స్టేషన్లకు కట్టుదిట్టమైన బందోబస్త్ మధ్య ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు 200 మంది సివిల్ పోలీసులు, 100 మంది ఆర్మ్డ్ పోలీసు సిబ్బందిని నియమించారు. ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ శాంతియుతంగా పోలింగ్ జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ డీసీపీ సీహెచ్ లక్ష్మీనారాయణ, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, రామన్నపేట ఎస్సై డి. నాగరాజు పాల్గొని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News