Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు.

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు.

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు.
December 13, 2025 06:33 PM 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

నేడు జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అధికారులు ఏర్పాటు చేశారు. మండలంలో ఉన్న 8 రూట్ల పరిధిలోని 23 గ్రామ పంచాయతీలలో మొత్తం 203 పోలింగ్ స్టేషన్లకు కట్టుదిట్టమైన బందోబస్త్ మధ్య ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు 200 మంది సివిల్ పోలీసులు, 100 మంది ఆర్మ్డ్ పోలీసు సిబ్బందిని నియమించారు. ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ శాంతియుతంగా పోలింగ్ జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ డీసీపీ సీహెచ్ లక్ష్మీనారాయణ, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, రామన్నపేట ఎస్సై డి. నాగరాజు పాల్గొని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News