Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:12 AM

రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి: ఎస్.కె.చాంద్

రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి: ఎస్.కె.చాంద్

రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి: ఎస్.కె.చాంద్
17-12-2025 280 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటా

రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి: ఎస్.కె.చాంద్

స్థానిక రామన్నపేట,

ప్రజల మధ్యే ఉంటూ నిరంతరం సేవ చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రామన్నపేట ఎంపీటీసీగా తప్పకుండా పోటీ చేస్తానని టీఆర్‌ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఎస్.కె.చాంద్ స్పష్టం చేశారు.

రామన్నపేట మండలంలో వార్డు సభ్యుడిగా పోటీ చేసి సుమారు వందకు పైగా ఓట్లతో ప్రజల ఆశీర్వాదం పొందిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఓ తెలంగాణ ఉద్యమకారుడిగా, టీఆర్‌ఎస్ ఉద్యమ నేతగా ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని అన్నారు.

గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటానని పేర్కొన్న ఎస్.కె.చాంద్… రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి దిగుతూ ప్రజల మరింత ఆశీర్వాదం కోరారు. ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహమే తనకు బలమని, అదే తన సేవా పయనానికి ప్రేరణగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

Sthanikam

రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి: ఎస్.కె.చాంద్

Article Image

నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటా

రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి: ఎస్.కె.చాంద్

స్థానిక రామన్నపేట,

ప్రజల మధ్యే ఉంటూ నిరంతరం సేవ చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రామన్నపేట ఎంపీటీసీగా తప్పకుండా పోటీ చేస్తానని టీఆర్‌ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఎస్.కె.చాంద్ స్పష్టం చేశారు.

రామన్నపేట మండలంలో వార్డు సభ్యుడిగా పోటీ చేసి సుమారు వందకు పైగా ఓట్లతో ప్రజల ఆశీర్వాదం పొందిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఓ తెలంగాణ ఉద్యమకారుడిగా, టీఆర్‌ఎస్ ఉద్యమ నేతగా ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని అన్నారు.

గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటానని పేర్కొన్న ఎస్.కె.చాంద్… రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి దిగుతూ ప్రజల మరింత ఆశీర్వాదం కోరారు. ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహమే తనకు బలమని, అదే తన సేవా పయనానికి ప్రేరణగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News