Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:42 PM

రామన్నపేటలో ఘనంగా జెండా ఆవిష్కరణ

రామన్నపేటలో ఘనంగా జెండా ఆవిష్కరణ

రామన్నపేటలో ఘనంగా జెండా ఆవిష్కరణ
December 28, 2025 02:56 PM 250 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాంగ్రెస్‌కు 140 ఏళ్ల ఘన చరిత్ర – పేదల పక్షాన పోరాటమే

రామన్నపేట స్థానికం ప్రతినిధి

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామన్నపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జమీరుద్దీన్ అధ్యక్షతన జరగగా, ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగి రెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన గొప్ప చరిత్ర కలిగిన పార్టీ. ఇందిరమ్మ రాజ్యం ద్వారా ప్రతి పేదవాడికి న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే. అలాంటి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉంది” అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మెడి. రవిచంద్ర, రామన్నపేట సర్పంచ్ గరికే సత్యనారాయణ, పున్న జగన్, వనం చంద్రశేఖర్, గుత్త నర్సిరెడ్డి, మహమ్మద్ నాసర్, పిట్టా వెంకట్ రెడ్డి, మీర్జా బషీరబేగ్, సాల్వర్ అశోక్, ఎండీ అక్రం, చిల్లా సురేష్, మధురవేణి, కొత్తపల్లి అబ్రహం కుమార్, బొడ్డు సాలయ్య, గొలుసుల ప్రసాద్, కొమ్ము శేఖర్, కొమ్ము రామస్వామి, బత్తుల నవీన్, బొడ్డు శంకరయ్య, లావణం సాయి, ఎండీ హాజర్, కేశవదాస్, ఉదయ్, ఎండీ జానీ, కక్కిరేణి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News