Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:03 AM

రామన్నపేట పాలకవర్గానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఘన సన్మానం

రామన్నపేట పాలకవర్గానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఘన సన్మానం

రామన్నపేట పాలకవర్గానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఘన సన్మానం
17-12-2025 232 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పాలకవర్గానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఘన సన్మానం

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజాభిమానంతో విజయం సాధించిన సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ… ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల మెరుగుదలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలని కోరారు. గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామన్నపేట గ్రామ అభివృద్ధిలో కొత్త పాలకవర్గం కీలక పాత్ర పోషిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

రామన్నపేట పాలకవర్గానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఘన సన్మానం

Article Image

పాలకవర్గానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఘన సన్మానం

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజాభిమానంతో విజయం సాధించిన సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ… ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల మెరుగుదలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలని కోరారు. గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామన్నపేట గ్రామ అభివృద్ధిలో కొత్త పాలకవర్గం కీలక పాత్ర పోషిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News