Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:36 PM

రామ్‌కిష్టయ్యపల్లిలో సారీ ఫంక్షన్‌కు హాజరైన కే. రాజ్‌కుమార్ రెడ్డి

రామ్‌కిష్టయ్యపల్లిలో సారీ ఫంక్షన్‌కు హాజరైన కే. రాజ్‌కుమార్ రెడ్డి

రామ్‌కిష్టయ్యపల్లిలో సారీ ఫంక్షన్‌కు హాజరైన కే. రాజ్‌కుమార్ రెడ్డి
January 04, 2026 04:28 PM 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి

నారాయణపేట్ జిల్లా ధన్వాడ మండలం రామ్‌కిష్టయ్యపల్లి గ్రామంలో ఆదివారం శ్రీలత నర్సిరెడ్డి దంపతుల కూతురు సారీ ఫంక్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్, డాక్టర్ కే. రాజ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వధువును ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మాయికి మంచి భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు. వేడుకల్లో బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News