Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:14 AM

రాజీ మార్గంలో న్యాయం… లోక్ అదాలత్‌తో సాధ్యం.డీఎస్పీ వెంకట్ రెడ్డి

రాజీ మార్గంలో న్యాయం… లోక్ అదాలత్‌తో సాధ్యం.డీఎస్పీ వెంకట్ రెడ్డి

రాజీ మార్గంలో న్యాయం… లోక్ అదాలత్‌తో సాధ్యం.డీఎస్పీ వెంకట్ రెడ్డి
19-12-2025 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి

స్థానికం ప్రతినిధి సంగారెడ్డి

ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజీ మార్గంలో అనేక కేసులకు తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు.

సివిల్ కేసులతో పాటు క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్, ట్రాఫిక్ ఉల్లంఘనలు, బ్యాంకు రికవరీ వంటి అంశాలను లోక్ అదాలత్ ద్వారా త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సమయాన్ని, ఖర్చును ఆదా చేసుకునే మంచి అవకాశం ఇదన్నారు.

న్యాయపరమైన చిక్కులు లేకుండా పరస్పర అంగీకారంతో కేసులు ముగించుకునే వీలుందని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంలో లోక్ అదాలత్ కీలక పాత్ర పోషిస్తుందని, బాధితులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Sthanikam

రాజీ మార్గంలో న్యాయం… లోక్ అదాలత్‌తో సాధ్యం.డీఎస్పీ వెంకట్ రెడ్డి

Article Image

జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి

స్థానికం ప్రతినిధి సంగారెడ్డి

ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజీ మార్గంలో అనేక కేసులకు తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు.

సివిల్ కేసులతో పాటు క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్, ట్రాఫిక్ ఉల్లంఘనలు, బ్యాంకు రికవరీ వంటి అంశాలను లోక్ అదాలత్ ద్వారా త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సమయాన్ని, ఖర్చును ఆదా చేసుకునే మంచి అవకాశం ఇదన్నారు.

న్యాయపరమైన చిక్కులు లేకుండా పరస్పర అంగీకారంతో కేసులు ముగించుకునే వీలుందని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంలో లోక్ అదాలత్ కీలక పాత్ర పోషిస్తుందని, బాధితులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News