PRINT TIME: July 11, 2026 12:30 AM
పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన
పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన
April 05, 2026 03:32 AM
19 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
కోదాడ పట్టణంలోనీ శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రైతులు మల్లు వెంకట్ రెడ్డి, మల్లు సైదిరెడ్డి, మల్లు యేసు రెడ్డి, వారి కుటుంబ సభ్యులు పురుగుల మందు డబ్బతో ఆందోళనకు దిగారు. శ్రీరంగాపురం గ్రామ శివారులో తాము సాగు చేసుకుంటున్న మూడు ఎకరాల పొలంలో చేతికొచ్చిన పంటను అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్తో తొక్కించారని ఆరోపించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి