Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:51 PM

పులి సంపత్ మృతి పట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి హేమలత ఆనంద్ సంతాపం

పులి సంపత్ మృతి పట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి హేమలత ఆనంద్ సంతాపం

పులి సంపత్ మృతి పట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి హేమలత ఆనంద్ సంతాపం
February 05, 2026 08:16 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు తారకరామానగర్‌కు చెందిన పులి సంపత్ మృతి చెందడం అత్యంత బాధాకరమని బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ముస్థ్యాల హేమలత ఆనంద్ తెలిపారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆమె,పులి సంపత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.అలాగే మృతుడి కుటుంబానికి రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు,స్థానికులు పాల్గొని కుటుంబానికి ధైర్యం చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News