PRINT TIME: April 11, 2026 03:44 AM
పులి సంపత్ మృతి పట్ల బీఆర్ఎస్ అభ్యర్థి హేమలత ఆనంద్ సంతాపం
పులి సంపత్ మృతి పట్ల బీఆర్ఎస్ అభ్యర్థి హేమలత ఆనంద్ సంతాపం
February 05, 2026 08:16 PM
8 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు తారకరామానగర్కు చెందిన పులి సంపత్ మృతి చెందడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ముస్థ్యాల హేమలత ఆనంద్ తెలిపారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆమె,పులి సంపత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.అలాగే మృతుడి కుటుంబానికి రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు,స్థానికులు పాల్గొని కుటుంబానికి ధైర్యం చెప్పారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి