Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:05 AM

పులి సంపత్ మృతి పట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి హేమలత ఆనంద్ సంతాపం

పులి సంపత్ మృతి పట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి హేమలత ఆనంద్ సంతాపం

పులి సంపత్ మృతి పట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి హేమలత ఆనంద్ సంతాపం
February 05, 2026 08:16 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు తారకరామానగర్‌కు చెందిన పులి సంపత్ మృతి చెందడం అత్యంత బాధాకరమని బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ముస్థ్యాల హేమలత ఆనంద్ తెలిపారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆమె,పులి సంపత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.అలాగే మృతుడి కుటుంబానికి రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు,స్థానికులు పాల్గొని కుటుంబానికి ధైర్యం చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News