PRINT TIME: April 01, 2026 06:08 PM
పూల మొక్కతో కమిషనర్కు స్వాగతం
పూల మొక్కతో కమిషనర్కు స్వాగతం
April 01, 2026 04:20 PM
21 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన దండు శ్రీనివాస్ పదవీ విరమణ చేయడంతో, ఏ. రంజిత్ కుమార్ బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన నకరికల్ పురపాలక సంఘంలో కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ కొత్త కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి