Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:39 PM

ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా నవతెలంగాణ*

ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా నవతెలంగాణ*

ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా నవతెలంగాణ*
14-01-2026 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా నవ తెలంగాణ పత్రిక పనిచేస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అన్నారు.. నారాయణఖేడ్ పట్టణంలో తన నివాసం వద్ద 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నవతెలంగాణ పత్రిక ప్రజల పక్షం వహిస్తుందని, సమగ్రమైన కథనాలు, ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన ప్రజల ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ప్రజల యొక్క సమస్యలను వెలికితీయడంలో ముందు వరుసలో ఉందన్నారు. ముఖ్యంగా విశ్లేషణాత్మకమైన, సమగ్రమైన సమాచారం తో ప్రజలకు అందిస్తుందన్నారు. అట్టడుగు వర్గాల సమస్యలపై కార్మిక, రైతాంగ, ఉద్యోగ సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ నారాయణఖేడ్ రిపోర్టర్ అరుణ్, మానూర్ సీనియర్ రిపోర్టర్ సిద్ధి రాములు, హంగీర్గా కే సర్పంచ్ శాంత్ కుమార్, తోర్నాల సర్పంచ్ సంగమేష్, మున్సిపల్ టౌన్ కాంగ్రెస్ నాయకులు సచ్చితానంద ఆనంద్, తాహెర్ అలీ, విలేఖరి కృష్ణ, విట్టల్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా నవతెలంగాణ*

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా నవ తెలంగాణ పత్రిక పనిచేస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అన్నారు.. నారాయణఖేడ్ పట్టణంలో తన నివాసం వద్ద 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నవతెలంగాణ పత్రిక ప్రజల పక్షం వహిస్తుందని, సమగ్రమైన కథనాలు, ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన ప్రజల ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ప్రజల యొక్క సమస్యలను వెలికితీయడంలో ముందు వరుసలో ఉందన్నారు. ముఖ్యంగా విశ్లేషణాత్మకమైన, సమగ్రమైన సమాచారం తో ప్రజలకు అందిస్తుందన్నారు. అట్టడుగు వర్గాల సమస్యలపై కార్మిక, రైతాంగ, ఉద్యోగ సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ నారాయణఖేడ్ రిపోర్టర్ అరుణ్, మానూర్ సీనియర్ రిపోర్టర్ సిద్ధి రాములు, హంగీర్గా కే సర్పంచ్ శాంత్ కుమార్, తోర్నాల సర్పంచ్ సంగమేష్, మున్సిపల్ టౌన్ కాంగ్రెస్ నాయకులు సచ్చితానంద ఆనంద్, తాహెర్ అలీ, విలేఖరి కృష్ణ, విట్టల్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News