Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:56 PM

ప్రజల కోసం సేవ, దేశ కోసం ధైర్యం – ప్రియాంక గాంధీ వాద్రా స్ఫూర్తిదాయక జన్మదినం

ప్రజల కోసం సేవ, దేశ కోసం ధైర్యం – ప్రియాంక గాంధీ వాద్రా స్ఫూర్తిదాయక జన్మదినం

ప్రజల కోసం సేవ, దేశ కోసం ధైర్యం – ప్రియాంక గాంధీ వాద్రా స్ఫూర్తిదాయక జన్మదినం
January 12, 2026 06:53 PM 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ :జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా నాయకత్వంలో, మండల ముఖ్య మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లతో కలిసి శ్రీమతి ప్రియాంక గాంధీ వాద్రా జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.దేశ రాజకీయాల్లో ధైర్యవంతమైన నాయకత్వంతో, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలుస్తూ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతున్న నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా. దేశ సమగ్రత కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఆమె తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.ప్రత్యేకంగా పార్లమెంట్‌లో మహిళల హక్కుల కోసం, బలహీన వర్గాల సమస్యలపై ఆమె గట్టిగా ప్రశ్నిస్తూ ప్రజల గొంతుకగా నిలిచే తీరు ప్రశంసనీయం. మహిళలకు రాజకీయంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగించే నాయకురాలిగా ఆమె సేవలు చిరస్మరణీయమైనవి.ఈ సందర్భంగా ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, మరింత ప్రజాసేవ చేస్తూ దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాము.ఈ కార్యక్రమంలో మండల ముఖ్య మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లు మమత (ఝరాసంగం), చంద్రకళ (కోహీర్), స్వరూప (న్యాల్కల్), మారుని బాయి (మొగుడంపల్లి), చన్నుబీ (జహీరాబాద్), సుజాత, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News