Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:17 AM

ప్రజల కోసం సేవ, దేశ కోసం ధైర్యం – ప్రియాంక గాంధీ వాద్రా స్ఫూర్తిదాయక జన్మదినం

ప్రజల కోసం సేవ, దేశ కోసం ధైర్యం – ప్రియాంక గాంధీ వాద్రా స్ఫూర్తిదాయక జన్మదినం

ప్రజల కోసం సేవ, దేశ కోసం ధైర్యం – ప్రియాంక గాంధీ వాద్రా స్ఫూర్తిదాయక జన్మదినం
January 12, 2026 06:53 PM 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ :జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా నాయకత్వంలో, మండల ముఖ్య మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లతో కలిసి శ్రీమతి ప్రియాంక గాంధీ వాద్రా జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.దేశ రాజకీయాల్లో ధైర్యవంతమైన నాయకత్వంతో, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలుస్తూ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతున్న నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా. దేశ సమగ్రత కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఆమె తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.ప్రత్యేకంగా పార్లమెంట్‌లో మహిళల హక్కుల కోసం, బలహీన వర్గాల సమస్యలపై ఆమె గట్టిగా ప్రశ్నిస్తూ ప్రజల గొంతుకగా నిలిచే తీరు ప్రశంసనీయం. మహిళలకు రాజకీయంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగించే నాయకురాలిగా ఆమె సేవలు చిరస్మరణీయమైనవి.ఈ సందర్భంగా ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, మరింత ప్రజాసేవ చేస్తూ దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాము.ఈ కార్యక్రమంలో మండల ముఖ్య మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లు మమత (ఝరాసంగం), చంద్రకళ (కోహీర్), స్వరూప (న్యాల్కల్), మారుని బాయి (మొగుడంపల్లి), చన్నుబీ (జహీరాబాద్), సుజాత, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News