Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:49 PM

ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద స్వామి వివేకనంద 163వ జయంతి

ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద స్వామి వివేకనంద 163వ జయంతి

ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద స్వామి వివేకనంద 163వ జయంతి
January 12, 2026 06:05 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్వామి వివేకనంద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎంపీ.బూర నర్సయ్య గౌడ్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

భారతీయ జనతా పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద స్వామి వివేకనంద163వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత,దేశ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద జయంతి రోజును దేశ యువత జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమని, ఆజన్మ బ్రహ్మచారి అయినటువంటి స్వామి వివేకానంద తన ఉపన్యాసాలతో ప్రపంచ వేదికలపై దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించి ప్రజలకు ఆదర్శప్రాయమైన వ్యక్తిగా నిలిచారని అన్నారు. అలాగే నారాయణపేట జిల్లా ధన్వాడ గ్రామం బిజెపి సర్పంచ్ గా గెలుపొందిన జ్యోతిని పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్,నర్ల నర్సింగరావు,సుర్వి శ్రీనివాస్,కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయదశరథ, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద మహేందర్ గుప్తా,చందుపట్ల వెంకటేశ్వర్ రావు,పన్నాల చంద్రశేఖర్ రెడ్డి,మంగు నరసింహారావు,ఆకుతోట రామకృష్ణ,పట్టణ ఉపాధ్యక్షులు కొల్లోజు సతీష్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాలబండి కృష్ణ చారి,దయ్యాల కుమారస్వామి,కొల్లిచెలిమ మల్లికార్జున్,పోతంశెట్టి భరత్,ఎదగాని సంతోష్,వాస నర్సింగ్,కారుపాటీ రాజు,మనీష్ దితరులు

పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News