Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:22 PM

పోతనపల్లి గ్రామంలో ఘనంగా సంత్ సేవా లాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు

పోతనపల్లి గ్రామంలో ఘనంగా సంత్ సేవా లాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు

పోతనపల్లి గ్రామంలో ఘనంగా సంత్ సేవా లాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు
February 16, 2026 01:02 AM 197 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి తండాలో గోర్ బంజారాల ముద్దు బిడ్డ, ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను గోర్ బంజారాలు భోగ్ బండారం మరియు కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచి ఘనంగా చేశారు.ఈ సంధర్భంగా గోర్ బంజార సంఘము నాయకులు మాట్లాడుతూ గోర్ బోలి భాషను రాజ్యాంగం లోని 8వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాo తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు అదే విధంగా తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘము నాయకులు పాంచాలు,బాలరాజు,మంగయ్య, పేరయ్య,నాగేశ్వరావు,రాంబాబు,మల్లికార్జునరావు, కృష్ణప్రసాద్, మురార్జి,శ్రీను,చెన్నారావు, పెద్ద వెంకటేశ్వరరావు,చలపతి, వెంకటరావు, ఎల్.నాగు మరియు గోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News