Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:59 PM

పోలవరంలో టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

పోలవరంలో టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

పోలవరంలో టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి
January 18, 2026 06:59 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయ జనవరి 18(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు, పోలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ యర్రా ప్రసాద రావు ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఒక యుగపురుషుడని,అనే సంక్షేమ పథకాలు అనేక సంస్కరణల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, రైతులకు విద్యుత్ విషయంలో గానీ మహిళలకు పురుషులతో పాటు సమాన ఆస్తి హక్కు విషయంలో గానీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యం గానీ రెవెన్యూ లో మునసబు కర్ణాల విషయంలో గానీ ఎన్నో ఎన్నెన్నో ఇటువంటి వాటి ద్వారా ప్రజల కోసం నిరంతరం పాటుపడి రాజ్య పాలన చేసిన నాయకుడని కొనియాడారు ఈకార్యక్రమంలో తమ్మిలేరు రిజర్వాయర్ నీటి సంఘం అధ్యక్షులు యర్రా రమేష్ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, టీడీపీ సీనియర్ నాయకులు పర్వతనేని సీతారామయ్య, జనసేన నాయకులు పసుపులేటి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఈదర సత్యనారాయణ రాజు, మాజీ ఉప సర్పంచ్ గడ్డం కొండయ్య తదితర నాయక కార్యకర్తలు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News