Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:37 AM

పోలవరంలో టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

పోలవరంలో టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

పోలవరంలో టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి
18-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయ జనవరి 18(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు, పోలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ యర్రా ప్రసాద రావు ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఒక యుగపురుషుడని,అనే సంక్షేమ పథకాలు అనేక సంస్కరణల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, రైతులకు విద్యుత్ విషయంలో గానీ మహిళలకు పురుషులతో పాటు సమాన ఆస్తి హక్కు విషయంలో గానీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యం గానీ రెవెన్యూ లో మునసబు కర్ణాల విషయంలో గానీ ఎన్నో ఎన్నెన్నో ఇటువంటి వాటి ద్వారా ప్రజల కోసం నిరంతరం పాటుపడి రాజ్య పాలన చేసిన నాయకుడని కొనియాడారు ఈకార్యక్రమంలో తమ్మిలేరు రిజర్వాయర్ నీటి సంఘం అధ్యక్షులు యర్రా రమేష్ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, టీడీపీ సీనియర్ నాయకులు పర్వతనేని సీతారామయ్య, జనసేన నాయకులు పసుపులేటి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఈదర సత్యనారాయణ రాజు, మాజీ ఉప సర్పంచ్ గడ్డం కొండయ్య తదితర నాయక కార్యకర్తలు పాల్గొన్నారు

Sthanikam

పోలవరంలో టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

Article Image

చాట్రాయ జనవరి 18(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు, పోలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ యర్రా ప్రసాద రావు ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఒక యుగపురుషుడని,అనే సంక్షేమ పథకాలు అనేక సంస్కరణల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, రైతులకు విద్యుత్ విషయంలో గానీ మహిళలకు పురుషులతో పాటు సమాన ఆస్తి హక్కు విషయంలో గానీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యం గానీ రెవెన్యూ లో మునసబు కర్ణాల విషయంలో గానీ ఎన్నో ఎన్నెన్నో ఇటువంటి వాటి ద్వారా ప్రజల కోసం నిరంతరం పాటుపడి రాజ్య పాలన చేసిన నాయకుడని కొనియాడారు ఈకార్యక్రమంలో తమ్మిలేరు రిజర్వాయర్ నీటి సంఘం అధ్యక్షులు యర్రా రమేష్ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, టీడీపీ సీనియర్ నాయకులు పర్వతనేని సీతారామయ్య, జనసేన నాయకులు పసుపులేటి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఈదర సత్యనారాయణ రాజు, మాజీ ఉప సర్పంచ్ గడ్డం కొండయ్య తదితర నాయక కార్యకర్తలు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News