Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:21 PM

పిల్లలమర్రి వాసి మొగిలి రవికి డాక్టరేట్

పిల్లలమర్రి వాసి మొగిలి రవికి డాక్టరేట్

పిల్లలమర్రి వాసి మొగిలి రవికి డాక్టరేట్
February 07, 2026 05:17 PM 157 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జెఎన్‌టియు హైదరాబాద్‌లో స్నాతకోత్సవంలో ప్రదానం

పిల్లలమర్రి:

పిల్లలమర్రి గ్రామానికి చెందిన మొగిలి బిక్షం, యాదమ్మల కుమారుడు మొగిలి రవి డాక్టరేట్ పట్టా సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ ఎం ఏకాంబరం నాయుడు, ప్రొఫెసర్ జి నర్సింహ పర్యవేక్షణలో ఆయన సమర్పించిన పరిశోధనా గ్రంథానికి ఈ గౌరవం లభించింది.చిత్ర సమాచార వర్గీకరణ కోసం మెరుగుపరచిన సాఫ్ట్ కంప్యూటింగ్ విధానాలు, ట్రాన్స్‌ఫార్మర్ ఆధారిత పద్ధతులు అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను జెఎన్‌టియు హైదరాబాద్‌లో నిర్వహించిన 14వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. మొగిలి రవి సాధించిన ఈ ఘనతతో పిల్లలమర్రి గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గ్రామస్తులు, బంధుమిత్రులు ఆయనను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News