Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:02 AM

పిల్లలమర్రి వాసి మొగిలి రవికి డాక్టరేట్

పిల్లలమర్రి వాసి మొగిలి రవికి డాక్టరేట్

పిల్లలమర్రి వాసి మొగిలి రవికి డాక్టరేట్
February 07, 2026 05:17 PM 164 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జెఎన్‌టియు హైదరాబాద్‌లో స్నాతకోత్సవంలో ప్రదానం

పిల్లలమర్రి:

పిల్లలమర్రి గ్రామానికి చెందిన మొగిలి బిక్షం, యాదమ్మల కుమారుడు మొగిలి రవి డాక్టరేట్ పట్టా సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ ఎం ఏకాంబరం నాయుడు, ప్రొఫెసర్ జి నర్సింహ పర్యవేక్షణలో ఆయన సమర్పించిన పరిశోధనా గ్రంథానికి ఈ గౌరవం లభించింది.చిత్ర సమాచార వర్గీకరణ కోసం మెరుగుపరచిన సాఫ్ట్ కంప్యూటింగ్ విధానాలు, ట్రాన్స్‌ఫార్మర్ ఆధారిత పద్ధతులు అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను జెఎన్‌టియు హైదరాబాద్‌లో నిర్వహించిన 14వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. మొగిలి రవి సాధించిన ఈ ఘనతతో పిల్లలమర్రి గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గ్రామస్తులు, బంధుమిత్రులు ఆయనను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News