Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:52 PM

పిల్లలమర్రి వాసి మొగిలి రవికి డాక్టరేట్

పిల్లలమర్రి వాసి మొగిలి రవికి డాక్టరేట్

పిల్లలమర్రి వాసి మొగిలి రవికి డాక్టరేట్
February 07, 2026 05:17 PM 159 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జెఎన్‌టియు హైదరాబాద్‌లో స్నాతకోత్సవంలో ప్రదానం

పిల్లలమర్రి:

పిల్లలమర్రి గ్రామానికి చెందిన మొగిలి బిక్షం, యాదమ్మల కుమారుడు మొగిలి రవి డాక్టరేట్ పట్టా సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ ఎం ఏకాంబరం నాయుడు, ప్రొఫెసర్ జి నర్సింహ పర్యవేక్షణలో ఆయన సమర్పించిన పరిశోధనా గ్రంథానికి ఈ గౌరవం లభించింది.చిత్ర సమాచార వర్గీకరణ కోసం మెరుగుపరచిన సాఫ్ట్ కంప్యూటింగ్ విధానాలు, ట్రాన్స్‌ఫార్మర్ ఆధారిత పద్ధతులు అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను జెఎన్‌టియు హైదరాబాద్‌లో నిర్వహించిన 14వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. మొగిలి రవి సాధించిన ఈ ఘనతతో పిల్లలమర్రి గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గ్రామస్తులు, బంధుమిత్రులు ఆయనను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News