Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయండి: అదనపు కలెక్టర్ “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 09:06 PM

పిల్లల రక్షణకు పోక్సో చట్టం – విద్యార్థుల్లో చైతన్యం

పిల్లల రక్షణకు పోక్సో చట్టం – విద్యార్థుల్లో చైతన్యం

పిల్లల రక్షణకు పోక్సో చట్టం – విద్యార్థుల్లో చైతన్యం
April 08, 2026 07:26 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, ఆదేశాల మేరకు బుధవారం సంగారెడ్డి మండల పరిధిలోని ఫసల్వాది ఎం.ఎన్.ఆర్ ఉన్నత పాఠశాలలో భరోసా కోఆర్డినేటర్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోక్సో చట్టంలోని ముఖ్య నిబంధనలు,పిల్లలపై జరిగే లైంగిక దాడుల కేసుల్లో విధించే కఠిన శిక్షలు వంటి అంశాలను వివరంగా తెలియజేశారు.అలాగే భరోసా కేంద్రం పోక్సో కేసుల్లో ఎలా సహాయం చేస్తుందో, బాధితులకు అందించే సేవలు ఏమిటో స్పష్టంగా అవగాహన కల్పించారు.విద్యార్థులు చిన్న వయస్సు నుంచే తమ లక్ష్యాలను నిర్ణయించుకొని, వాటిని సాధించేందుకు క్రమబద్ధమైన రోజువారీ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. యవ్వన దశలో ఎదురయ్యే ఆకర్షణలు, సోషల్ మీడియా వల్ల కలిగే దుష్ప్రభావాలు, విద్య ప్రాముఖ్యత వంటి కీలక అంశాలపై కూడా విద్యార్థులతో చర్చించి, వారికి సరైన దారినీ చూపించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మారియా నాతన్, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News