Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:31 PM

ఫోన్‌లో మాట్లాడుతూ వాకింగ్.. ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ మృతి

ఫోన్‌లో మాట్లాడుతూ వాకింగ్.. ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ మృతి

ఫోన్‌లో మాట్లాడుతూ వాకింగ్.. ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ మృతి
February 05, 2026 01:03 AM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారి పల్లి గ్రామ శివారులోని మహబూబాబాద్–మరిపెడ హైవే రోడ్డుపై ఈరోజు (బుధవారం) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సోమ్లా తండాకు చెందిన హచ్య అనే వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా, అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో హచ్య తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ఎడిజర్ల గ్రామానికి చెందిన బోడ గణేష్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News