Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ తేవాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:24 PM

ఫోన్‌లో మాట్లాడుతూ వాకింగ్.. ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ మృతి

ఫోన్‌లో మాట్లాడుతూ వాకింగ్.. ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ మృతి

ఫోన్‌లో మాట్లాడుతూ వాకింగ్.. ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ మృతి
05-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారి పల్లి గ్రామ శివారులోని మహబూబాబాద్–మరిపెడ హైవే రోడ్డుపై ఈరోజు (బుధవారం) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సోమ్లా తండాకు చెందిన హచ్య అనే వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా, అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో హచ్య తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ఎడిజర్ల గ్రామానికి చెందిన బోడ గణేష్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

ఫోన్‌లో మాట్లాడుతూ వాకింగ్.. ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ మృతి

Article Image

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారి పల్లి గ్రామ శివారులోని మహబూబాబాద్–మరిపెడ హైవే రోడ్డుపై ఈరోజు (బుధవారం) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సోమ్లా తండాకు చెందిన హచ్య అనే వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా, అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో హచ్య తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ఎడిజర్ల గ్రామానికి చెందిన బోడ గణేష్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News