Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:59 PM

ఫోన్ ట్యాపింగ్ పేరుతో కెసిఆర్ పై రాజకీయ కుట్రలు..

ఫోన్ ట్యాపింగ్ పేరుతో కెసిఆర్ పై రాజకీయ కుట్రలు..

ఫోన్ ట్యాపింగ్ పేరుతో కెసిఆర్ పై రాజకీయ కుట్రలు..
February 01, 2026 04:55 PM 203 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై బిఆర్ఎస్ నేతల మండిపాటు

రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై బీఆర్ఎస్ నేతల మండిపాటు..ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అడ్డుపెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై సీట్ విచారణకు వ్యతిరేకంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఆదివారం బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీట్ విచారణను ముందుకు తీసుకెళ్తుందని విమర్శించారు.ప్రజల దృష్టిని అసలు సమస్యలనుంచి మళ్లించేందుకు ఇటువంటి చర్యలకుపాల్పడుతున్నారని అన్నారు.వెంటనే సిట్ విచారణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News