Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:31 AM

ఫోన్ ట్యాపింగ్ పేరుతో కెసిఆర్ పై రాజకీయ కుట్రలు..

ఫోన్ ట్యాపింగ్ పేరుతో కెసిఆర్ పై రాజకీయ కుట్రలు..

ఫోన్ ట్యాపింగ్ పేరుతో కెసిఆర్ పై రాజకీయ కుట్రలు..
01-02-2026 214 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై బిఆర్ఎస్ నేతల మండిపాటు

రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై బీఆర్ఎస్ నేతల మండిపాటు..ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అడ్డుపెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై సీట్ విచారణకు వ్యతిరేకంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఆదివారం బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీట్ విచారణను ముందుకు తీసుకెళ్తుందని విమర్శించారు.ప్రజల దృష్టిని అసలు సమస్యలనుంచి మళ్లించేందుకు ఇటువంటి చర్యలకుపాల్పడుతున్నారని అన్నారు.వెంటనే సిట్ విచారణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫోన్ ట్యాపింగ్ పేరుతో కెసిఆర్ పై రాజకీయ కుట్రలు..

Article Image

రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై బిఆర్ఎస్ నేతల మండిపాటు

రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై బీఆర్ఎస్ నేతల మండిపాటు..ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అడ్డుపెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై సీట్ విచారణకు వ్యతిరేకంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఆదివారం బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీట్ విచారణను ముందుకు తీసుకెళ్తుందని విమర్శించారు.ప్రజల దృష్టిని అసలు సమస్యలనుంచి మళ్లించేందుకు ఇటువంటి చర్యలకుపాల్పడుతున్నారని అన్నారు.వెంటనే సిట్ విచారణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News