PRINT TIME: April 11, 2026 02:00 PM
ఫిబ్రవరి మార్చి నెలల్లో దోమలతో జాగ్రత్త మండల వైద్యాధికారిణి డాక్టర్ విజయలక్ష్మి
ఫిబ్రవరి మార్చి నెలల్లో దోమలతో జాగ్రత్త మండల వైద్యాధికారిణి డాక్టర్ విజయలక్ష్మి
February 09, 2026 11:16 AM
85 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి ఫిబ్రవరి 9 ఫిబ్రవరి, మార్చి నెలల్లో దోమల బెడద మరింత పెరుగుతుందని చాట్రాయి మండల వైద్యాధికారిణి డాక్టర్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారు నవంబర్ నుంచి జనవరి వరకు దోమలు గుడ్లు పెట్టగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగి వాటి సంఖ్య పెరుగుతోందని తెలిపారు దోమలు తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో అత్యంత చురుగ్గా ఉంటాయని, గాలిలో తేమ వల్ల కుడతాయని చెప్పారు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, కిటికీలు మూయడం, దోమ తెరలు ఏర్పాటు చేసుకోవడం, డోర్ లకు మెస్ వంటి దోమల నిరోధక సాధనాలు వినియోగించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి