ఫిబ్రవరి 26 న ఏలూరు లో మందకృష్ణ మాదిగ సభను విజయవంతం చెయ్యండి
ఫిబ్రవరి 26 న ఏలూరు లో మందకృష్ణ మాదిగ సభను విజయవంతం చెయ్యండి
GADDAM JAGANMOHAN REDDY
ఫిబ్రవరి 26 వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమావేశానికి మంద కృష్ణ మాదిగ ఏలూరుకు విచ్చేయుచున్న సందర్బంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నూజివీడు నియోజకవర్గం, అగిరిపల్లి మండలం అగిరిపల్లి, పిన్నమరెడ్డిపల్లి గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ముఖ్యనాయుకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యమానికి ఎమ్మార్పీఎస్ అగిరిపల్లి మండల అధ్యక్షులు నల్లమోతు సన్ని మాదిగ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా దుబ్బాకు దేవరాజు మాదిగ నూజివీడు నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 26 తేదీన మంద కృష్ణ మాదిగ కు ఘనంగా స్వాగతం పలకాలని, మరియు సమావేశాన్ని విజయవంతం చేయాలని పిల్పునిచ్చారు. ఈ కార్యక్రమం లో నూజివీడు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి నల్లమోతు కాంచనరావు మాదిగ, ఎమ్మెస్పి నూజివీడు టౌన్ అధ్యక్షులు మరియు అగిరిపల్లి మండలం ఇంచార్జ్ కలపాల విలియమ్స్ మాదిగ, అగిరిపల్లి మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు నల్లమోతు
సన్ని మాదిగ, చిన్నబాబు మాదిగ
ఆగిరిపల్లి మండల ఉపాధ్యక్షులు, ఆగిరిపల్లి మండల అధికార ప్రతినిధి బొబ్బర్ల సురేష్ మాదిగ,ఆగిరిపల్లి మండల ఎమ్మెస్పి అధ్యక్షులు తొమ్మండ్రు నాగేశ్వరరావు మాదిగ, ఆగిరిపల్లి మండల ప్రధాన కార్యదర్శి ముల్లంగి బుజ్జిబాబు మాదిగ, ఆగిరిపల్లి మండల ప్రచార కార్యదర్శి తొమ్మండ్రు రాము మాదిగ, పెనుముచ్చు వంశీ మాదిగ, ఎలమర్తి వెంకటేశ్వరరావు మాదిగ, రిటైర్డ్ పోస్ట్మాస్టర్, కొవ్వలి సుందరరావు, కె. బాబురావు మాదిగ గ్రామ యువసేన నాయకుడు, ఆగిరిపల్లి మండల విహెచ్ పియస్, ఆగిరిపల్లి మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడిగా, కలపాల సురేష్ మాదిగ అలియాస్ పౌలుని మండల విహెచ్ పియస్. అధ్యక్షుడిగా, నియోజకవర్గ నాయకుల చేత, ఆగిరిపల్లి మండల కమిటీ మరియు అధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎన్నుకొనుట జరిగింది

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి