Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:21 PM

ఫిబ్రవరి 26 న ఏలూరు లో మందకృష్ణ మాదిగ సభను విజయవంతం చెయ్యండి

ఫిబ్రవరి 26 న ఏలూరు లో మందకృష్ణ మాదిగ సభను విజయవంతం చెయ్యండి

ఫిబ్రవరి 26 న ఏలూరు లో మందకృష్ణ మాదిగ సభను విజయవంతం చెయ్యండి
February 15, 2026 08:22 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఫిబ్రవరి 26 వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమావేశానికి మంద కృష్ణ మాదిగ ఏలూరుకు విచ్చేయుచున్న సందర్బంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నూజివీడు నియోజకవర్గం, అగిరిపల్లి మండలం అగిరిపల్లి, పిన్నమరెడ్డిపల్లి గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ముఖ్యనాయుకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యమానికి ఎమ్మార్పీఎస్ అగిరిపల్లి మండల అధ్యక్షులు నల్లమోతు సన్ని మాదిగ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా దుబ్బాకు దేవరాజు మాదిగ నూజివీడు నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 26 తేదీన మంద కృష్ణ మాదిగ కు ఘనంగా స్వాగతం పలకాలని, మరియు సమావేశాన్ని విజయవంతం చేయాలని పిల్పునిచ్చారు. ఈ కార్యక్రమం లో నూజివీడు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి నల్లమోతు కాంచనరావు మాదిగ, ఎమ్మెస్పి నూజివీడు టౌన్ అధ్యక్షులు మరియు అగిరిపల్లి మండలం ఇంచార్జ్ కలపాల విలియమ్స్ మాదిగ, అగిరిపల్లి మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు నల్లమోతు

సన్ని మాదిగ, చిన్నబాబు మాదిగ

ఆగిరిపల్లి మండల ఉపాధ్యక్షులు, ఆగిరిపల్లి మండల అధికార ప్రతినిధి బొబ్బర్ల సురేష్ మాదిగ,ఆగిరిపల్లి మండల ఎమ్మెస్పి అధ్యక్షులు తొమ్మండ్రు నాగేశ్వరరావు మాదిగ, ఆగిరిపల్లి మండల ప్రధాన కార్యదర్శి ముల్లంగి బుజ్జిబాబు మాదిగ, ఆగిరిపల్లి మండల ప్రచార కార్యదర్శి తొమ్మండ్రు రాము మాదిగ, పెనుముచ్చు వంశీ మాదిగ, ఎలమర్తి వెంకటేశ్వరరావు మాదిగ, రిటైర్డ్ పోస్ట్మాస్టర్, కొవ్వలి సుందరరావు, కె. బాబురావు మాదిగ గ్రామ యువసేన నాయకుడు, ఆగిరిపల్లి మండల విహెచ్ పియస్, ఆగిరిపల్లి మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడిగా, కలపాల సురేష్ మాదిగ అలియాస్ పౌలుని మండల విహెచ్ పియస్. అధ్యక్షుడిగా, నియోజకవర్గ నాయకుల చేత, ఆగిరిపల్లి మండల కమిటీ మరియు అధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎన్నుకొనుట జరిగింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News