Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:59 PM

ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడంతో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది మోరంపూడి

ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడంతో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది మోరంపూడి

ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడంతో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది మోరంపూడి
January 31, 2026 07:36 PM 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 31( స్ధానికం న్యూస్ ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడం తో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది అని చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు కొనియాడారు.

చాట్రాయి మండలం, చనుబండ శివారు సూరంపాలెం దళితవాడలో, చనుబండ బీసీ కాలనీలో టీడీపీ నాయకులు మోరంపూడి శ్రీనివాస రావు, పరసా శ్రీనివాస రావు, నక్కా రాము, గవర వెంకటేశ్వర రావు, గుడిమళ్ళ బ్రహ్మయ్య లు పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు. చనుబండ బీసీ కాలనీలో వనమా సత్యనారాయణ కు వృద్ధాప్య పింఛను నాలుగు వేలు, అతని భార్య వనమా లక్ష్మీ కి దివ్యాంగ పింఛన్ ఆరు వేలు వస్తోంది కాగా మూడు నెలల పాటు ఆ భార్యాభర్తలిద్దరూ ఆపరేషన్ చేయించుకుని వైద్యం కోసం హైదరాబాద్ లో ఉన్నారు. ఈ రోజు సదరు భార్యాభర్తలకు ఇద్దరికి కలిపి మూడు నెలల పెన్షన్ రూ:30 వేలు నగదు అందజేయగా వారి ఆనందానికి అవధులు లేవని మోరంపూడి పేర్కొన్నారు. ఈ మంచి కూటమి ప్రభుత్వం మళ్ళీ,మళ్లీ అధికారంలోకి రావాలని పెన్షనర్లు, ప్రజలు కోరుకుంటున్నారని మోరంపూడి అన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News