Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:19 PM

ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడంతో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది మోరంపూడి

ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడంతో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది మోరంపూడి

ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడంతో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది మోరంపూడి
January 31, 2026 07:36 PM 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 31( స్ధానికం న్యూస్ ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడం తో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది అని చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు కొనియాడారు.

చాట్రాయి మండలం, చనుబండ శివారు సూరంపాలెం దళితవాడలో, చనుబండ బీసీ కాలనీలో టీడీపీ నాయకులు మోరంపూడి శ్రీనివాస రావు, పరసా శ్రీనివాస రావు, నక్కా రాము, గవర వెంకటేశ్వర రావు, గుడిమళ్ళ బ్రహ్మయ్య లు పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు. చనుబండ బీసీ కాలనీలో వనమా సత్యనారాయణ కు వృద్ధాప్య పింఛను నాలుగు వేలు, అతని భార్య వనమా లక్ష్మీ కి దివ్యాంగ పింఛన్ ఆరు వేలు వస్తోంది కాగా మూడు నెలల పాటు ఆ భార్యాభర్తలిద్దరూ ఆపరేషన్ చేయించుకుని వైద్యం కోసం హైదరాబాద్ లో ఉన్నారు. ఈ రోజు సదరు భార్యాభర్తలకు ఇద్దరికి కలిపి మూడు నెలల పెన్షన్ రూ:30 వేలు నగదు అందజేయగా వారి ఆనందానికి అవధులు లేవని మోరంపూడి పేర్కొన్నారు. ఈ మంచి కూటమి ప్రభుత్వం మళ్ళీ,మళ్లీ అధికారంలోకి రావాలని పెన్షనర్లు, ప్రజలు కోరుకుంటున్నారని మోరంపూడి అన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News