Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 15, 2026 11:24 AM

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్‌పై రూ.3 పెంపు.. తక్షణమే అమలు

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్‌పై రూ.3 పెంపు.. తక్షణమే అమలు

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్‌పై రూ.3 పెంపు.. తక్షణమే అమలు
May 15, 2026 08:35 AM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్‌కు సుమారు రూ.3 వరకు పెంచాయి. కొత్త ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ఆయిల్ కంపెనీలపై ఆర్థిక భారం పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.97.77కు, డీజిల్ ధర రూ.90.67కు చేరింది. ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో కూడా ధరలు పెరిగాయి. ఈ పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి, సాధారణ ప్రజలపై మరింత భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News