Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 01:48 AM

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్‌పై రూ.3 పెంపు.. తక్షణమే అమలు

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్‌పై రూ.3 పెంపు.. తక్షణమే అమలు

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్‌పై రూ.3 పెంపు.. తక్షణమే అమలు
May 15, 2026 08:35 AM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్‌కు సుమారు రూ.3 వరకు పెంచాయి. కొత్త ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ఆయిల్ కంపెనీలపై ఆర్థిక భారం పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.97.77కు, డీజిల్ ధర రూ.90.67కు చేరింది. ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో కూడా ధరలు పెరిగాయి. ఈ పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి, సాధారణ ప్రజలపై మరింత భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News