Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:54 PM

పెనుకొండలో 985వ రోజు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు

పెనుకొండలో 985వ రోజు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు

పెనుకొండలో 985వ రోజు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు
April 02, 2026 08:39 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో నిరుపేదలకు అండగా కొనసాగుతున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు 985వ రోజుకు చేరుకున్నాయి. పెనుకొండలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ ద్వారా పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖ మంత్రి వర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

నిరుపేదలకు ఆకలి తీరుస్తూ, సామాజిక సేవలో ముందుండే ఈ కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News