PRINT TIME: April 02, 2026 10:31 PM
పెనుకొండలో 985వ రోజు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు
పెనుకొండలో 985వ రోజు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు
April 02, 2026 08:39 PM
10 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో నిరుపేదలకు అండగా కొనసాగుతున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు 985వ రోజుకు చేరుకున్నాయి. పెనుకొండలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ ద్వారా పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖ మంత్రి వర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
నిరుపేదలకు ఆకలి తీరుస్తూ, సామాజిక సేవలో ముందుండే ఈ కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి