Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:10 PM

పెనుకొండలో 985వ రోజు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు

పెనుకొండలో 985వ రోజు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు

పెనుకొండలో 985వ రోజు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు
April 02, 2026 08:39 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో నిరుపేదలకు అండగా కొనసాగుతున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు 985వ రోజుకు చేరుకున్నాయి. పెనుకొండలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ ద్వారా పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖ మంత్రి వర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

నిరుపేదలకు ఆకలి తీరుస్తూ, సామాజిక సేవలో ముందుండే ఈ కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News