Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:17 PM

పెండింగ్ బకాయిల కోసం ఉద్యమిద్దాం : సీతారామయ్య

పెండింగ్ బకాయిల కోసం ఉద్యమిద్దాం : సీతారామయ్య

పెండింగ్ బకాయిల కోసం ఉద్యమిద్దాం : సీతారామయ్య
January 31, 2026 05:56 PM 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

పెండింగ్ బకాయిల కోసం ఉద్యమిద్దాం : సీతారామయ్య

విశ్రాంత ఉద్యోగులకు రావలిసిన బకాయిల సాధనకై అందరం కలిసికట్టుగా ఉయ్యామిద్దామని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య పిలుపునిచ్చారు. శనివారం కోదాడ లోని సంఘ భవనం లో జనవరి నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల పుట్టినరోజు వేడుకలను సామూహికంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన వారికి నేటికీ వారి బకాయిలు రాకపోవడం అత్యంత బాధాకరమని వెంటనే వారికి రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్చేశారు. అసోసియేట్ అధ్యక్షులు జానయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, కార్యదర్శి పందిరి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి వీరబాబు విద్యాసాగర్ రావు, హాజీ నాయక్, బాలేమియా, ఎస్ దాని, భ్రమరాంబా, శోభ, నీరజ, బిక్షం,నరసయ్య తదితరులు పాల్గొన్నారు..........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News