పెండింగ్ బకాయిల కోసం ఉద్యమిద్దాం : సీతారామయ్య
పెండింగ్ బకాయిల కోసం ఉద్యమిద్దాం : సీతారామయ్య
Harish HS
పెండింగ్ బకాయిల కోసం ఉద్యమిద్దాం : సీతారామయ్య
విశ్రాంత ఉద్యోగులకు రావలిసిన బకాయిల సాధనకై అందరం కలిసికట్టుగా ఉయ్యామిద్దామని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య పిలుపునిచ్చారు. శనివారం కోదాడ లోని సంఘ భవనం లో జనవరి నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల పుట్టినరోజు వేడుకలను సామూహికంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన వారికి నేటికీ వారి బకాయిలు రాకపోవడం అత్యంత బాధాకరమని వెంటనే వారికి రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్చేశారు. అసోసియేట్ అధ్యక్షులు జానయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, కార్యదర్శి పందిరి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి వీరబాబు విద్యాసాగర్ రావు, హాజీ నాయక్, బాలేమియా, ఎస్ దాని, భ్రమరాంబా, శోభ, నీరజ, బిక్షం,నరసయ్య తదితరులు పాల్గొన్నారు..........
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి