Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 07:04 AM

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
May 02, 2026 02:29 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు అందించాలి

డాక్టర్లు సేవా భావంతో పనిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

మున్సిపల్ చైర్ పర్సన్ యెర్నేని కుసుమ వెంకటరత్నం బాబు

కోదాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్విత్ హాస్పిటల్ ను మున్సిపల్ చైర్ పర్సన్ యెర్నేని కుసుమ వెంకటరత్నం బాబు,ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించడం అత్యంత ముఖ్యమని అన్నారు.తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు అందించాలన్నారు.డాక్టర్లు సేవా భావంతో పనిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవలు అందించి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దేవరపల్లి మల్లీశ్వరి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, మాజీ డీసీసీ వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, డాక్టర్ ఏటుకూరి రామారావు, జనార్ధన్, సంజీవ్, హాస్పిటల్ నిర్వహకులు డాక్టర్ పృథ్వి కుమార్, రసజ్ఞ రెడ్డి, రోహిత్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తూమాటి వరప్రసాద్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని ప్రమీల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News