Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ.. చెల్లికి కానుక అందించిన ఎంపీ షేట్కార్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 08:58 PM

పెద్ద కాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బెంచీల బహుకరణ

పెద్ద కాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బెంచీల బహుకరణ

పెద్ద కాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బెంచీల బహుకరణ
06-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నలగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల లోటును గమనించిన గ్రామానికి చెందిన దాత కామినేని దుర్గాకుమార్ విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చారు. పాఠశాలలో బెంచీలు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం సుమారు నాలుగున్నర లక్షల రూపాయల విలువ గల 68 డ్యూయల్ డెస్క్ బెంచీలను ఆయన స్వంత ఖర్చుతో పాఠశాలకు బహుకరించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీఠం శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం దాతకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి దాతల సహకారం ఎంతో కీలకమని అన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడితే విద్యార్థులకు అనుకూల వాతావరణంలో నాణ్యమైన విద్య అందించవచ్చని పేర్కొన్నారు. సమాజంలోని దాతలు ఇలాగే ముందుకు వచ్చి పాఠశాలలకు సహకరించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటం వెంకటేష్, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డ్ మెంబర్లు, మాజీ సర్పంచ్ కందిమల్ల శిశుపాల్ రెడ్డి, స్టేజ్ దాతలు ఎర్పుల నరసింహ, అజిత్ రెడ్డి, నీలకంఠ నరేష్, నీలకంఠం లింగస్వామి, ప్రధానోపాధ్యాయులు చంద్రమౌళి, చేకూరి గణేష్, గంట్ల తిరుమల్ రెడ్డి, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు బచ్చు లుకేందర్ రెడ్డి, సాగర్ల నాగరాజు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Sthanikam

పెద్ద కాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బెంచీల బహుకరణ

Article Image

నలగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల లోటును గమనించిన గ్రామానికి చెందిన దాత కామినేని దుర్గాకుమార్ విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చారు. పాఠశాలలో బెంచీలు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం సుమారు నాలుగున్నర లక్షల రూపాయల విలువ గల 68 డ్యూయల్ డెస్క్ బెంచీలను ఆయన స్వంత ఖర్చుతో పాఠశాలకు బహుకరించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీఠం శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం దాతకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి దాతల సహకారం ఎంతో కీలకమని అన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడితే విద్యార్థులకు అనుకూల వాతావరణంలో నాణ్యమైన విద్య అందించవచ్చని పేర్కొన్నారు. సమాజంలోని దాతలు ఇలాగే ముందుకు వచ్చి పాఠశాలలకు సహకరించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటం వెంకటేష్, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డ్ మెంబర్లు, మాజీ సర్పంచ్ కందిమల్ల శిశుపాల్ రెడ్డి, స్టేజ్ దాతలు ఎర్పుల నరసింహ, అజిత్ రెడ్డి, నీలకంఠ నరేష్, నీలకంఠం లింగస్వామి, ప్రధానోపాధ్యాయులు చంద్రమౌళి, చేకూరి గణేష్, గంట్ల తిరుమల్ రెడ్డి, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు బచ్చు లుకేందర్ రెడ్డి, సాగర్ల నాగరాజు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News