Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:07 AM

పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం; ఎమ్మెల్యే సామెల్

పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం; ఎమ్మెల్యే సామెల్

పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం; ఎమ్మెల్యే సామెల్
06-05-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ఆడపడుచులకు వరం కల్యాణ లక్ష్మి అని తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని సంగేమ్ గ్రామానికి చెందిన ఉప్పుల మల్లమ్మ, కాకులారపు లక్ష్మి కళ్యాణ లక్ష్మి చెక్కులను రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్ తో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు.

కల్యాణ లక్ష్మిపేదింటి ఆడ పిల్లలుకు ఆర్థికంగా ఆదుకుంటుందని అన్నారు. మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి న ఘనత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక బిజెపి, బీ ఆర్ఎస్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్, పార్టీ నాయకులు దేశం వల్ల బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం; ఎమ్మెల్యే సామెల్

Article Image

ఆడపడుచులకు వరం కల్యాణ లక్ష్మి అని తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని సంగేమ్ గ్రామానికి చెందిన ఉప్పుల మల్లమ్మ, కాకులారపు లక్ష్మి కళ్యాణ లక్ష్మి చెక్కులను రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్ తో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు.

కల్యాణ లక్ష్మిపేదింటి ఆడ పిల్లలుకు ఆర్థికంగా ఆదుకుంటుందని అన్నారు. మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి న ఘనత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక బిజెపి, బీ ఆర్ఎస్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్, పార్టీ నాయకులు దేశం వల్ల బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News