Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:56 AM

పవిత్ర రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు

పవిత్ర రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు

పవిత్ర రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు
22-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

జామియా మజీద్‌లో నాలుగవ రోజా – ఉపవాసదారులకు ప్రత్యేక భోజనాలు

శ్రీ సత్యసాయి జిల్లా లోని సోమందేపల్లి పట్టణంలో పవిత్ర రంజాన్ మాసపు ఉపవాసాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం మండల కేంద్రంలోని జామియా మజీద్ లో ముస్లిం మైనారిటీ సోదరులు ఉపవాస దీక్షలు నిర్వహించారు.

ఉపవాసదారులు ముందుగా వజు (మొహం, చేతులు, కాళ్లు శుభ్రపరచుకోవడం) చేసి మజీద్‌లో ప్రత్యేక దువా చేశారు. అనంతరం రంజాన్ మాసంలోని నాలుగవ ఉపవాస దీక్ష (రోజా)ను ఆచరించారు.

ఉపవాసదారుల కోసం జామియా మజీద్ కమిటీ సభ్యులు ప్రత్యేక భోజనాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న చికెన్ షాప్ నిర్వాహకుడు అబ్దుల్లా అన్నం, పప్పు, రాగి ముద్ద, చికెన్ కర్రీ వండి ముస్లిం మైనారిటీ సోదరులకు వడ్డించారు. ఈ సందర్భంగా సోదరభావం, ఐక్యత స్పష్టంగా కనిపించింది


Sthanikam

పవిత్ర రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు

Article Image

జామియా మజీద్‌లో నాలుగవ రోజా – ఉపవాసదారులకు ప్రత్యేక భోజనాలు

శ్రీ సత్యసాయి జిల్లా లోని సోమందేపల్లి పట్టణంలో పవిత్ర రంజాన్ మాసపు ఉపవాసాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం మండల కేంద్రంలోని జామియా మజీద్ లో ముస్లిం మైనారిటీ సోదరులు ఉపవాస దీక్షలు నిర్వహించారు.

ఉపవాసదారులు ముందుగా వజు (మొహం, చేతులు, కాళ్లు శుభ్రపరచుకోవడం) చేసి మజీద్‌లో ప్రత్యేక దువా చేశారు. అనంతరం రంజాన్ మాసంలోని నాలుగవ ఉపవాస దీక్ష (రోజా)ను ఆచరించారు.

ఉపవాసదారుల కోసం జామియా మజీద్ కమిటీ సభ్యులు ప్రత్యేక భోజనాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న చికెన్ షాప్ నిర్వాహకుడు అబ్దుల్లా అన్నం, పప్పు, రాగి ముద్ద, చికెన్ కర్రీ వండి ముస్లిం మైనారిటీ సోదరులకు వడ్డించారు. ఈ సందర్భంగా సోదరభావం, ఐక్యత స్పష్టంగా కనిపించింది


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News