Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:51 PM

పవిత్ర రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు

పవిత్ర రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు

పవిత్ర రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు
February 22, 2026 03:06 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

జామియా మజీద్‌లో నాలుగవ రోజా – ఉపవాసదారులకు ప్రత్యేక భోజనాలు

శ్రీ సత్యసాయి జిల్లా లోని సోమందేపల్లి పట్టణంలో పవిత్ర రంజాన్ మాసపు ఉపవాసాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం మండల కేంద్రంలోని జామియా మజీద్ లో ముస్లిం మైనారిటీ సోదరులు ఉపవాస దీక్షలు నిర్వహించారు.

ఉపవాసదారులు ముందుగా వజు (మొహం, చేతులు, కాళ్లు శుభ్రపరచుకోవడం) చేసి మజీద్‌లో ప్రత్యేక దువా చేశారు. అనంతరం రంజాన్ మాసంలోని నాలుగవ ఉపవాస దీక్ష (రోజా)ను ఆచరించారు.

ఉపవాసదారుల కోసం జామియా మజీద్ కమిటీ సభ్యులు ప్రత్యేక భోజనాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న చికెన్ షాప్ నిర్వాహకుడు అబ్దుల్లా అన్నం, పప్పు, రాగి ముద్ద, చికెన్ కర్రీ వండి ముస్లిం మైనారిటీ సోదరులకు వడ్డించారు. ఈ సందర్భంగా సోదరభావం, ఐక్యత స్పష్టంగా కనిపించింది


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News