Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:57 AM

పాఠశాల సదుపాయాలు, విద్యా ప్రమాణాలపై నోడల్ అధికారి పరిశీలన

పాఠశాల సదుపాయాలు, విద్యా ప్రమాణాలపై నోడల్ అధికారి పరిశీలన

పాఠశాల సదుపాయాలు, విద్యా ప్రమాణాలపై నోడల్ అధికారి పరిశీలన
January 21, 2026 11:02 AM 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ మండలం పరిధిలోని పంచగామ గ్రామంలో బుధవారం మండల జిల్లా నోడల్ అధికారి యశ్వంత్ ప్రాథమిక పాఠశాల పంచగామను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల పరిసరాలను పరిశీలించి, తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధన విధానం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా ప్రమాణాలు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బృందం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News