Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 04:45 AM

పాఠశాల సదుపాయాలు, విద్యా ప్రమాణాలపై నోడల్ అధికారి పరిశీలన

పాఠశాల సదుపాయాలు, విద్యా ప్రమాణాలపై నోడల్ అధికారి పరిశీలన

పాఠశాల సదుపాయాలు, విద్యా ప్రమాణాలపై నోడల్ అధికారి పరిశీలన
21-01-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ మండలం పరిధిలోని పంచగామ గ్రామంలో బుధవారం మండల జిల్లా నోడల్ అధికారి యశ్వంత్ ప్రాథమిక పాఠశాల పంచగామను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల పరిసరాలను పరిశీలించి, తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధన విధానం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా ప్రమాణాలు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బృందం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పాఠశాల సదుపాయాలు, విద్యా ప్రమాణాలపై నోడల్ అధికారి పరిశీలన

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ మండలం పరిధిలోని పంచగామ గ్రామంలో బుధవారం మండల జిల్లా నోడల్ అధికారి యశ్వంత్ ప్రాథమిక పాఠశాల పంచగామను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల పరిసరాలను పరిశీలించి, తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధన విధానం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా ప్రమాణాలు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బృందం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News