Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 04:12 AM

పట్టువస్త్రాలతో అలంకరించిన నల్ల పోచమ్మ అమ్మవారు.. ఘనంగా పూజలు

పట్టువస్త్రాలతో అలంకరించిన నల్ల పోచమ్మ అమ్మవారు.. ఘనంగా పూజలు

పట్టువస్త్రాలతో అలంకరించిన నల్ల పోచమ్మ అమ్మవారు.. ఘనంగా పూజలు
09-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం పరిధిలో ఉన్న తున్కి గ్రామంలో ప్రసిద్ధి చెందిన తునికి శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానంలో జరుగుతున్న వార్షిక ఉత్సవాలు భక్తుల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు “ఓం శ్రీమాత్రే నమః” మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి శోభాయమానంగా అలంకరించారు. ప్రాతఃకాల పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు, హారతులు, నైవేద్యాలు సమర్పించారు. గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.



Sthanikam

పట్టువస్త్రాలతో అలంకరించిన నల్ల పోచమ్మ అమ్మవారు.. ఘనంగా పూజలు

Article Image

మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం పరిధిలో ఉన్న తున్కి గ్రామంలో ప్రసిద్ధి చెందిన తునికి శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానంలో జరుగుతున్న వార్షిక ఉత్సవాలు భక్తుల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు “ఓం శ్రీమాత్రే నమః” మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి శోభాయమానంగా అలంకరించారు. ప్రాతఃకాల పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు, హారతులు, నైవేద్యాలు సమర్పించారు. గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News