Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:31 PM

పశుపోషకులు క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: సర్పంచ్ పాలకి సురేష్

పశుపోషకులు క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: సర్పంచ్ పాలకి సురేష్

పశుపోషకులు క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: సర్పంచ్ పాలకి సురేష్
February 05, 2026 08:28 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

పశుపోషకులు క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: సర్పంచ్ పాలకి సురేష్

పశుపోషకులు పశువుల క్యాంపును సద్వినియోగం చేసుకొని పాలు పశువుల ఉత్పత్తిని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దొరకుంట సర్పంచ్ పాలక సురేష్ అన్నారు. మండల పరిధిలోని దొరకుంట గ్రామంలో పశుగణాభివృద్ధి ఆధ్వర్యంలో పశువులకు క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ క్యాంపుకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పాలక్ సురేష్, ఉప సర్పంచ్ పత్తిపాక రమాదేవి పాల్గొని క్యాంప్ ని ప్రారంభించారు. ఈ క్యాంపు కి కోదాడ మండల పశువైద్యాధికారి డాక్టర్ పెంటయ్య, డాక్టర్ మధు, కాపుగల్లు పశువైద్యాధికారి డాక్టర్ సురేందర్, వి ఎల్ వో అరుణ పాల్గొని పశువులకి క్యాంపు నిర్వహించడం జరిగినది. క్యాంపులో 50 పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ మాదాస్ సైదులు, గోపాలమిత్రలు కళ్యాణి, ప్రసాద్, శెట్టి నాంచారయ్య, ఆదినారాయణ, గోపాలరావు, నజీర్, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News