Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ పౌర్ణమి వేళ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు శుభాకాంక్షలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 08:10 PM

పశుపోషకులు క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: సర్పంచ్ పాలకి సురేష్

పశుపోషకులు క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: సర్పంచ్ పాలకి సురేష్

పశుపోషకులు క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: సర్పంచ్ పాలకి సురేష్
05-02-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

పశుపోషకులు క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: సర్పంచ్ పాలకి సురేష్

పశుపోషకులు పశువుల క్యాంపును సద్వినియోగం చేసుకొని పాలు పశువుల ఉత్పత్తిని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దొరకుంట సర్పంచ్ పాలక సురేష్ అన్నారు. మండల పరిధిలోని దొరకుంట గ్రామంలో పశుగణాభివృద్ధి ఆధ్వర్యంలో పశువులకు క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ క్యాంపుకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పాలక్ సురేష్, ఉప సర్పంచ్ పత్తిపాక రమాదేవి పాల్గొని క్యాంప్ ని ప్రారంభించారు. ఈ క్యాంపు కి కోదాడ మండల పశువైద్యాధికారి డాక్టర్ పెంటయ్య, డాక్టర్ మధు, కాపుగల్లు పశువైద్యాధికారి డాక్టర్ సురేందర్, వి ఎల్ వో అరుణ పాల్గొని పశువులకి క్యాంపు నిర్వహించడం జరిగినది. క్యాంపులో 50 పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ మాదాస్ సైదులు, గోపాలమిత్రలు కళ్యాణి, ప్రసాద్, శెట్టి నాంచారయ్య, ఆదినారాయణ, గోపాలరావు, నజీర్, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పశుపోషకులు క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: సర్పంచ్ పాలకి సురేష్

Article Image

పశుపోషకులు క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: సర్పంచ్ పాలకి సురేష్

పశుపోషకులు పశువుల క్యాంపును సద్వినియోగం చేసుకొని పాలు పశువుల ఉత్పత్తిని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దొరకుంట సర్పంచ్ పాలక సురేష్ అన్నారు. మండల పరిధిలోని దొరకుంట గ్రామంలో పశుగణాభివృద్ధి ఆధ్వర్యంలో పశువులకు క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ క్యాంపుకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పాలక్ సురేష్, ఉప సర్పంచ్ పత్తిపాక రమాదేవి పాల్గొని క్యాంప్ ని ప్రారంభించారు. ఈ క్యాంపు కి కోదాడ మండల పశువైద్యాధికారి డాక్టర్ పెంటయ్య, డాక్టర్ మధు, కాపుగల్లు పశువైద్యాధికారి డాక్టర్ సురేందర్, వి ఎల్ వో అరుణ పాల్గొని పశువులకి క్యాంపు నిర్వహించడం జరిగినది. క్యాంపులో 50 పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ మాదాస్ సైదులు, గోపాలమిత్రలు కళ్యాణి, ప్రసాద్, శెట్టి నాంచారయ్య, ఆదినారాయణ, గోపాలరావు, నజీర్, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News