Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:54 AM

పశు ఔషధ బ్యాంక్కు NRI భారీ విరాళం!

పశు ఔషధ బ్యాంక్కు NRI భారీ విరాళం!

పశు ఔషధ బ్యాంక్కు NRI భారీ విరాళం!
April 11, 2026 07:32 AM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

పశు ఔషధ బ్యాంక్కు NRI భారీ విరాళం!

కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలోని 'పశు ఔషధ బ్యాంక్' సేవలకు ముగ్ధుడై అమెరికా NRI డాక్టర్ చప్పిడి సుధాకర్ ఉదారత చాటుకున్నారు. రూ. 45 వేల విలువైన ఆర్థోపెడిక్ సర్జరీ పరికరాలను విరాళంగా పంపారు. ఎముకలు విరిగిన మూగజీవాలకు ఆపరేషన్ చేసేందుకు అవసరమైన డ్రిల్లింగ్ మెషీన్లు, రాడ్లు, కట్టర్లను ఏడీ డాక్టర్ పెంటయ్య కు అందజేశారు. గతంలోనూ వీరు మందులు విరాళంగా ఇచ్చారని అధికారులు కొనియాడారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News