Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:11 PM

పశు ఔషధ బ్యాంక్కు దాతల విరాళాలు అభినందనీయం

పశు ఔషధ బ్యాంక్కు దాతల విరాళాలు అభినందనీయం

పశు ఔషధ బ్యాంక్కు దాతల విరాళాలు అభినందనీయం
May 17, 2026 04:58 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంకుకు దాతలు అందించిన విరాళాలు అభినందనీయమని అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య తెలిపారు. నడిగూడెం పశువైద్యాధికారి డా. మాడుపల్లి రవికుమార్, డా. అఖిల దంపతులు రూ. 10 వేలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి రూ. 5 వేలు, ఉపాధ్యాయుడు కుడుముల ఉపేంద్రయ్య రూ. 1, 000 విరాళం అందించారు. మొత్తం రూ.16 వేల విరాళాలతో సుమారు రూ. 70 వేల విలువైన శస్త్రచికిత్స మత్తు సూదులు, కుట్ల పరికరాలు, అత్యవసర ఔషధాలు సేకరించినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News