యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పరిశుద్ధ కార్మికులను ఘనంగా సత్కరించారు. గ్రామ ఉపసర్పంచ్ బోయ సదానందం పరిశుద్ధ కార్మికులకు శాలువాలు కప్పి గౌరవించారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిలో పరిశుద్ధ కార్మికుల సేవలు అమూల్యమని, వారి కృషి వల్ల గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పరిశుద్ధ కార్మికులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
PRINT TIME: August 25, 2026 08:09 AM
పరిశుద్ధ కార్మికులకు ఘన సత్కారం
పరిశుద్ధ కార్మికులకు ఘన సత్కారం
08-03-2026
123 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పరిశుద్ధ కార్మికులను ఘనంగా సత్కరించారు. గ్రామ ఉపసర్పంచ్ బోయ సదానందం పరిశుద్ధ కార్మికులకు శాలువాలు కప్పి గౌరవించారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిలో పరిశుద్ధ కార్మికుల సేవలు అమూల్యమని, వారి కృషి వల్ల గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పరిశుద్ధ కార్మికులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి