పర్వతాపురం వాసికి సియంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి
పర్వతాపురం వాసికి సియంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 19 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన మిద్దె శ్రీనివాసరావు S/O పెద్ద నరసింహం కు ఎర్నియ ఆపరేషన్ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణం మరియు చామాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధికి విన్నవించుకోగ సీఎం రిలీప్ ఫండ్ నుంచి (75000) డెబ్భై ఐదు వేల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న మాకు ఆర్థికంగా ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, కొలుసు పార్థసారధికి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, పర్వతపురం టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు, ఆరోగ్య రీత్యా ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలకు అండగా ఉండి కూటమి ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తుందని, పర్వతాపురం గ్రామంలో ఇప్పటికి (25,00000)ఇరవై ఐదు లక్షలు వరకు సీఎం రిలీప్ నిధులు మంజూరు అయినట్లు పర్వతాపురం నాయకులు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో చాట్రాయి టీడీపీ మండల కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు, టీడీపీ గ్రామ పార్టీమాజీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరావు, క్లస్టర్ -1 ఇంచార్జి ఉయ్యాల దిలీప్ కుమార్, బూత్ ఇంచార్జి బొర్రా రామకృష్ణ పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి