Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:56 PM

పర్వతాపురం వాసికి సియంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి

పర్వతాపురం వాసికి సియంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి

పర్వతాపురం వాసికి సియంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి
January 19, 2026 12:47 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 19 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన మిద్దె శ్రీనివాసరావు S/O పెద్ద నరసింహం కు ఎర్నియ ఆపరేషన్ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణం మరియు చామాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధికి విన్నవించుకోగ సీఎం రిలీప్ ఫండ్ నుంచి (75000) డెబ్భై ఐదు వేల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న మాకు ఆర్థికంగా ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, కొలుసు పార్థసారధికి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, పర్వతపురం టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు, ఆరోగ్య రీత్యా ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలకు అండగా ఉండి కూటమి ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తుందని, పర్వతాపురం గ్రామంలో ఇప్పటికి (25,00000)ఇరవై ఐదు లక్షలు వరకు సీఎం రిలీప్ నిధులు మంజూరు అయినట్లు పర్వతాపురం నాయకులు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో చాట్రాయి టీడీపీ మండల కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు, టీడీపీ గ్రామ పార్టీమాజీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరావు, క్లస్టర్ -1 ఇంచార్జి ఉయ్యాల దిలీప్ కుమార్, బూత్ ఇంచార్జి బొర్రా రామకృష్ణ పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News