Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:53 PM

పర్వతాపురంలో బాధిత కుటుంబానికి కృష్ణా మిల్క్ యూనియన్ 50 వేల రూపాయలు అందజేత

పర్వతాపురంలో బాధిత కుటుంబానికి కృష్ణా మిల్క్ యూనియన్ 50 వేల రూపాయలు అందజేత

పర్వతాపురంలో బాధిత కుటుంబానికి కృష్ణా మిల్క్ యూనియన్ 50 వేల రూపాయలు అందజేత
February 15, 2026 08:38 AM 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు క్లస్టర్ పరిధిలో చాట్రాయి మండలం పర్వతాపురం పాల సంఘం నందు పాడి రైతు బి. కృష్ణకుమారి మరణించగా కృష్ణా మిల్క్ యూనియన్ అందించే క్షిర బందు పథకం నకు అర్హులు అయినందున వారి భర్త అయిన బి. తాతయ్య కి 50,000/ - చెక్కును సంఘ అధ్యక్షురాలు మిద్దె శైలజ తిరువూరు క్లస్టర్ మేనేజర్ పి ప్రసాద్ లు అందజేశారు. ఆపద సమయంలో బాధలో ఉండగా కృష్ణా మిల్క్ యూనియన్ వారు 50,000 రూపాయలు ఇచ్చినందుకు కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు కి మరియు పాలక వర్గ సభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గ సభ్యులు , గ్రామ పెద్దలు, సర్పంచ్ మిద్దె శివాజీ, రూట్ సూపర్వైజర్ బి. నరసింహారావు, వేతన కార్యదర్శి పి.నారాయణ రావు , పాడి రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News