Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:36 AM

పర్వతాపురంలో బాధిత కుటుంబానికి కృష్ణా మిల్క్ యూనియన్ 50 వేల రూపాయలు అందజేత

పర్వతాపురంలో బాధిత కుటుంబానికి కృష్ణా మిల్క్ యూనియన్ 50 వేల రూపాయలు అందజేత

పర్వతాపురంలో బాధిత కుటుంబానికి కృష్ణా మిల్క్ యూనియన్ 50 వేల రూపాయలు అందజేత
15-02-2026 166 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు క్లస్టర్ పరిధిలో చాట్రాయి మండలం పర్వతాపురం పాల సంఘం నందు పాడి రైతు బి. కృష్ణకుమారి మరణించగా కృష్ణా మిల్క్ యూనియన్ అందించే క్షిర బందు పథకం నకు అర్హులు అయినందున వారి భర్త అయిన బి. తాతయ్య కి 50,000/ - చెక్కును సంఘ అధ్యక్షురాలు మిద్దె శైలజ తిరువూరు క్లస్టర్ మేనేజర్ పి ప్రసాద్ లు అందజేశారు. ఆపద సమయంలో బాధలో ఉండగా కృష్ణా మిల్క్ యూనియన్ వారు 50,000 రూపాయలు ఇచ్చినందుకు కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు కి మరియు పాలక వర్గ సభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గ సభ్యులు , గ్రామ పెద్దలు, సర్పంచ్ మిద్దె శివాజీ, రూట్ సూపర్వైజర్ బి. నరసింహారావు, వేతన కార్యదర్శి పి.నారాయణ రావు , పాడి రైతులు పాల్గొన్నారు.

Sthanikam

పర్వతాపురంలో బాధిత కుటుంబానికి కృష్ణా మిల్క్ యూనియన్ 50 వేల రూపాయలు అందజేత

Article Image

తిరువూరు క్లస్టర్ పరిధిలో చాట్రాయి మండలం పర్వతాపురం పాల సంఘం నందు పాడి రైతు బి. కృష్ణకుమారి మరణించగా కృష్ణా మిల్క్ యూనియన్ అందించే క్షిర బందు పథకం నకు అర్హులు అయినందున వారి భర్త అయిన బి. తాతయ్య కి 50,000/ - చెక్కును సంఘ అధ్యక్షురాలు మిద్దె శైలజ తిరువూరు క్లస్టర్ మేనేజర్ పి ప్రసాద్ లు అందజేశారు. ఆపద సమయంలో బాధలో ఉండగా కృష్ణా మిల్క్ యూనియన్ వారు 50,000 రూపాయలు ఇచ్చినందుకు కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు కి మరియు పాలక వర్గ సభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గ సభ్యులు , గ్రామ పెద్దలు, సర్పంచ్ మిద్దె శివాజీ, రూట్ సూపర్వైజర్ బి. నరసింహారావు, వేతన కార్యదర్శి పి.నారాయణ రావు , పాడి రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News