Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:31 AM

పార్థివదేహానికి నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ

పార్థివదేహానికి నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ

పార్థివదేహానికి నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ
16-05-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన పవన్ అనే వ్యక్తి నిన్నటి రోజున ప్రమాదం లో మరణించగా నేడు(శనివారం )వారింటికి వెళ్లి భౌతిక దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు సవితమ్మ అనంతరం కుటుంబ సభ్యులని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పార్థివదేహానికి నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ

Article Image

పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన పవన్ అనే వ్యక్తి నిన్నటి రోజున ప్రమాదం లో మరణించగా నేడు(శనివారం )వారింటికి వెళ్లి భౌతిక దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు సవితమ్మ అనంతరం కుటుంబ సభ్యులని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News