PRINT TIME: May 16, 2026 08:14 PM
పార్థివదేహానికి నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ
పార్థివదేహానికి నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ
May 16, 2026 07:24 PM
5 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన పవన్ అనే వ్యక్తి నిన్నటి రోజున ప్రమాదం లో మరణించగా నేడు(శనివారం )వారింటికి వెళ్లి భౌతిక దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు సవితమ్మ అనంతరం కుటుంబ సభ్యులని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి