PRINT TIME: May 12, 2026 05:29 PM
పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి
పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి
May 12, 2026 03:15 PM
15 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లికి చెందిన హిందూపురం సప్తగిరి కళాశాల ప్రిన్సిపాల్ సుమంత్ రెడ్డి తండ్రి వెంకటరమణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మంగళవారం నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లికి వెళ్లి మాజీ మంత్రికి దగ్గర బంధువు అయిన వెంకటరమణారెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి