Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:19 AM

పార్థివ దేహానికి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి

పార్థివ దేహానికి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి

పార్థివ దేహానికి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి
March 16, 2026 03:17 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం

మిర్యాల గ్రామ సర్పంచ్ అనంతుల శ్రీను మాతృముర్తి అనంతుల భిక్షమమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న తుంగతుర్తి వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి మిర్యాల గ్రామానికి చేరుకొని వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం వారికుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దరిపల్లి వీరన్న, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్, ఇరుగు కిరణ్,గుణగంటి వెంకన్న వేల్పుల వెంకటమల్లు, కనకటి పల్ల వెంకన్న, కనకట్ నగేష్,కాస శంకర్, కుటుంబ సభ్యులు మధు, శ్రీధర్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News