PRINT TIME: July 11, 2026 04:19 AM
పార్థివ దేహానికి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి
పార్థివ దేహానికి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి
March 16, 2026 03:17 PM
45 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం
మిర్యాల గ్రామ సర్పంచ్ అనంతుల శ్రీను మాతృముర్తి అనంతుల భిక్షమమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న తుంగతుర్తి వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి మిర్యాల గ్రామానికి చేరుకొని వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం వారికుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దరిపల్లి వీరన్న, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్, ఇరుగు కిరణ్,గుణగంటి వెంకన్న వేల్పుల వెంకటమల్లు, కనకటి పల్ల వెంకన్న, కనకట్ నగేష్,కాస శంకర్, కుటుంబ సభ్యులు మధు, శ్రీధర్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి