Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 10:34 AM

ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్కను నాటాలి

ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్కను నాటాలి

ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్కను నాటాలి
02-02-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చిన్ననారాయనపురం గ్రామానికి చెందిన సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాల & జూనియర్ కళాశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొమ్ము రేణుశ్రీ తన పుట్టినరోజును సామాజిక బాధ్యతతో జరుపుకున్నారు.

సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి, అందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ఆమె తన పుట్టినరోజు సందర్భంగా ఒక పూల మొక్కను పాఠశాల ఆవరణలో నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శమంతకమణి, PET జ్యోతి, తల్లిదండ్రులు కొమ్ము యాదగిరి – రమణలు పాల్గొని విద్యార్థినిని అభినందించారు.

ఈ సందర్భంగా రేణుశ్రీ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్కను నాటితే సమాజం మరింత అందంగా, ఆరోగ్యంగా మారుతుంది” అని తెలిపారు. తన పుట్టినరోజును పర్యావరణ పరిరక్షణకు అంకితం చేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని అన్నారు.

విద్యార్థిని చేసిన ఈ చక్కటి కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశంసించారు.


Sthanikam

ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్కను నాటాలి

Article Image

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చిన్ననారాయనపురం గ్రామానికి చెందిన సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాల & జూనియర్ కళాశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొమ్ము రేణుశ్రీ తన పుట్టినరోజును సామాజిక బాధ్యతతో జరుపుకున్నారు.

సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి, అందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ఆమె తన పుట్టినరోజు సందర్భంగా ఒక పూల మొక్కను పాఠశాల ఆవరణలో నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శమంతకమణి, PET జ్యోతి, తల్లిదండ్రులు కొమ్ము యాదగిరి – రమణలు పాల్గొని విద్యార్థినిని అభినందించారు.

ఈ సందర్భంగా రేణుశ్రీ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్కను నాటితే సమాజం మరింత అందంగా, ఆరోగ్యంగా మారుతుంది” అని తెలిపారు. తన పుట్టినరోజును పర్యావరణ పరిరక్షణకు అంకితం చేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని అన్నారు.

విద్యార్థిని చేసిన ఈ చక్కటి కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశంసించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News