Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:35 AM

ప్రతి ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరు నమోదు చేయించుకోవాలి ఏలూరు జిల్లా రిసోర్స్ సెంటర్ ఏవో ఉషాకుమారి, ఎమ్ ఏ వో శివశంకర్

ప్రతి ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరు నమోదు చేయించుకోవాలి ఏలూరు జిల్లా రిసోర్స్ సెంటర్ ఏవో ఉషాకుమారి, ఎమ్ ఏ వో శివశంకర్

ప్రతి ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరు నమోదు చేయించుకోవాలి ఏలూరు జిల్లా రిసోర్స్ సెంటర్ ఏవో ఉషాకుమారి, ఎమ్ ఏ వో  శివశంకర్
21-01-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 21 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులు అందరూ రైతు సేవ కేంద్రం ద్వారా APFR నందు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరును నమోదు చేయించుకోవడం వలన రైతు యొక్క భూమి వివరాలు సర్వే నంబర్లు ఈ పంట వివరములు, అన్నదాత సుఖీభవ, ఇతర పథకములు పీఎం కిసాన్ అన్నియు ఒక విశిష్ట గుర్తింపు పై రైతుకు తెలుస్తుందని రైతులకు చిత్తపూరు గ్రామం నందు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క రైతు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం వలన రైతులకు వ్యవసాయ శాఖ చేయు కార్యక్రమాలు తెలుస్తాయని డిస్టిక్ రిసోర్స్ సెంటర్ ,ఏలూరు ఏవో ఎమ్ .ఉషా కుమారి తెలియజేశారు. మొక్కజొన్నలో యాజమాన్య పద్ధతులు, నీటి యాజమాన్య పద్ధతులు,మిత్ర పురుగుల సంరక్షణ గురించి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమమునకు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ మరియు ఉద్యానన సహాయకులు సుబ్బారావు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరు నమోదు చేయించుకోవాలి ఏలూరు జిల్లా రిసోర్స్ సెంటర్ ఏవో ఉషాకుమారి, ఎమ్ ఏ వో శివశంకర్

Article Image

చాట్రాయి జనవరి 21 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులు అందరూ రైతు సేవ కేంద్రం ద్వారా APFR నందు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరును నమోదు చేయించుకోవడం వలన రైతు యొక్క భూమి వివరాలు సర్వే నంబర్లు ఈ పంట వివరములు, అన్నదాత సుఖీభవ, ఇతర పథకములు పీఎం కిసాన్ అన్నియు ఒక విశిష్ట గుర్తింపు పై రైతుకు తెలుస్తుందని రైతులకు చిత్తపూరు గ్రామం నందు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క రైతు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం వలన రైతులకు వ్యవసాయ శాఖ చేయు కార్యక్రమాలు తెలుస్తాయని డిస్టిక్ రిసోర్స్ సెంటర్ ,ఏలూరు ఏవో ఎమ్ .ఉషా కుమారి తెలియజేశారు. మొక్కజొన్నలో యాజమాన్య పద్ధతులు, నీటి యాజమాన్య పద్ధతులు,మిత్ర పురుగుల సంరక్షణ గురించి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమమునకు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ మరియు ఉద్యానన సహాయకులు సుబ్బారావు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News