Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:43 AM

ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్‌కి ఘన ముగింపు

ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్‌కి ఘన ముగింపు

ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్‌కి ఘన ముగింపు
December 20, 2025 06:26 PM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్‌కి ఘన ముగింపు

స్థానికం ప్రతినిధి

నల్లగొండ జిల్లా కేంద్రంలో కీర్తిశేషులు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. నకిరేకల్ నియోజకవర్గం నుంచి పాల్గొన్న జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను అభినందించారు. యువత క్రీడల్లో రాణిస్తూ ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని నేతలు సూచించారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News