Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:14 AM

ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్‌కి ఘన ముగింపు

ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్‌కి ఘన ముగింపు

ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్‌కి ఘన ముగింపు
20-12-2025 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్‌కి ఘన ముగింపు

స్థానికం ప్రతినిధి

నల్లగొండ జిల్లా కేంద్రంలో కీర్తిశేషులు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. నకిరేకల్ నియోజకవర్గం నుంచి పాల్గొన్న జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను అభినందించారు. యువత క్రీడల్లో రాణిస్తూ ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని నేతలు సూచించారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.

Sthanikam

ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్‌కి ఘన ముగింపు

Article Image

ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్‌కి ఘన ముగింపు

స్థానికం ప్రతినిధి

నల్లగొండ జిల్లా కేంద్రంలో కీర్తిశేషులు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. నకిరేకల్ నియోజకవర్గం నుంచి పాల్గొన్న జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను అభినందించారు. యువత క్రీడల్లో రాణిస్తూ ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని నేతలు సూచించారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News