Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:10 PM

ప్రాణాలతో పోరాడుతున్న ప్రశాంతికి దాతల సహాయం అత్యవసరం

ప్రాణాలతో పోరాడుతున్న ప్రశాంతికి దాతల సహాయం అత్యవసరం

ప్రాణాలతో పోరాడుతున్న ప్రశాంతికి దాతల సహాయం అత్యవసరం
February 22, 2026 03:04 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

ఐదు నెలలుగా వింత వ్యాధితో బాధ – చేతిలో చిల్లిగవ్వ లేక నిమ్స్‌కు ప్రయాణం

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలం లోని కోగిర గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కూలి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.

జె. నారాయణ భార్య ప్రశాంతి గత ఐదు నెలలుగా వింత అంటువ్యాధితో బాధపడుతోంది. ఇప్పటికే హిందూపురం, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కు తరలిస్తున్నారు.

ఇప్పటివరకు సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేయగా కుటుంబం పూర్తిగా ఆర్థికంగా కుంగిపోయింది. ప్రస్తుతం హైదరాబాదుకు బయలుదేరిన ఈ కుటుంబానికి దాతల సహాయం తప్ప వేరే ఆధారం లేదు.

పేరు: ప్రశాంతి W/O జె. నారాయణ

ఫోన్‌పే నంబర్: 9494232075

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News