ఐదు నెలలుగా వింత వ్యాధితో బాధ – చేతిలో చిల్లిగవ్వ లేక నిమ్స్కు ప్రయాణం
శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలం లోని కోగిర గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కూలి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.
జె. నారాయణ భార్య ప్రశాంతి గత ఐదు నెలలుగా వింత అంటువ్యాధితో బాధపడుతోంది. ఇప్పటికే హిందూపురం, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కు తరలిస్తున్నారు.
ఇప్పటివరకు సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేయగా కుటుంబం పూర్తిగా ఆర్థికంగా కుంగిపోయింది. ప్రస్తుతం హైదరాబాదుకు బయలుదేరిన ఈ కుటుంబానికి దాతల సహాయం తప్ప వేరే ఆధారం లేదు.
పేరు: ప్రశాంతి W/O జె. నారాయణ
ఫోన్పే నంబర్: 9494232075















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి