Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:54 PM

ప్రాణాలతో పోరాడుతున్న ప్రశాంతికి దాతల సహాయం అత్యవసరం

ప్రాణాలతో పోరాడుతున్న ప్రశాంతికి దాతల సహాయం అత్యవసరం

ప్రాణాలతో పోరాడుతున్న ప్రశాంతికి దాతల సహాయం అత్యవసరం
February 22, 2026 03:04 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

ఐదు నెలలుగా వింత వ్యాధితో బాధ – చేతిలో చిల్లిగవ్వ లేక నిమ్స్‌కు ప్రయాణం

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలం లోని కోగిర గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కూలి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.

జె. నారాయణ భార్య ప్రశాంతి గత ఐదు నెలలుగా వింత అంటువ్యాధితో బాధపడుతోంది. ఇప్పటికే హిందూపురం, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కు తరలిస్తున్నారు.

ఇప్పటివరకు సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేయగా కుటుంబం పూర్తిగా ఆర్థికంగా కుంగిపోయింది. ప్రస్తుతం హైదరాబాదుకు బయలుదేరిన ఈ కుటుంబానికి దాతల సహాయం తప్ప వేరే ఆధారం లేదు.

పేరు: ప్రశాంతి W/O జె. నారాయణ

ఫోన్‌పే నంబర్: 9494232075

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News