Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 02:55 AM

ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపండి ఏవో బి. శివశంకర్ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు

ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపండి ఏవో బి. శివశంకర్ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు

ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపండి ఏవో బి. శివశంకర్ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు
January 08, 2026 06:01 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం,చాట్రాయి గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా NMNF గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమాన్ని చాట్రాయి రైతు సేవ కేంద్రం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి రైతు తనకున్న భూమిలో కనీసం ఒక అర ఎకరం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేసి తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి శివ శంకర్ మాట్లాడుతూ సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని రైతులను కోరారు. ప్రకృతి వ్యవసాయ NFA రియాజ్ ప్రకృతి వ్యవసాయం దాని సాగు విధానం గురించి సభలో మాట్లాడడం జరిగింది . రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి,వాతావరణం ఆరోగ్యంగా ఉంటాయని తెలియజేయడం జరిగింది, సందర్భంగా ప్రకృతి వ్యవసాయం పై మక్కువ చూపిన రైతులను సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధికారి వెంకటేశ్వరావు, రాజకీయ నేతలు, రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News