Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:00 AM

ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపండి ఏవో బి. శివశంకర్ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు

ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపండి ఏవో బి. శివశంకర్ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు

ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపండి ఏవో బి. శివశంకర్ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు
08-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం,చాట్రాయి గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా NMNF గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమాన్ని చాట్రాయి రైతు సేవ కేంద్రం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి రైతు తనకున్న భూమిలో కనీసం ఒక అర ఎకరం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేసి తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి శివ శంకర్ మాట్లాడుతూ సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని రైతులను కోరారు. ప్రకృతి వ్యవసాయ NFA రియాజ్ ప్రకృతి వ్యవసాయం దాని సాగు విధానం గురించి సభలో మాట్లాడడం జరిగింది . రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి,వాతావరణం ఆరోగ్యంగా ఉంటాయని తెలియజేయడం జరిగింది, సందర్భంగా ప్రకృతి వ్యవసాయం పై మక్కువ చూపిన రైతులను సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధికారి వెంకటేశ్వరావు, రాజకీయ నేతలు, రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపండి ఏవో బి. శివశంకర్ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు

Article Image

చాట్రాయి స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం,చాట్రాయి గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా NMNF గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమాన్ని చాట్రాయి రైతు సేవ కేంద్రం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి రైతు తనకున్న భూమిలో కనీసం ఒక అర ఎకరం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేసి తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి శివ శంకర్ మాట్లాడుతూ సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని రైతులను కోరారు. ప్రకృతి వ్యవసాయ NFA రియాజ్ ప్రకృతి వ్యవసాయం దాని సాగు విధానం గురించి సభలో మాట్లాడడం జరిగింది . రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి,వాతావరణం ఆరోగ్యంగా ఉంటాయని తెలియజేయడం జరిగింది, సందర్భంగా ప్రకృతి వ్యవసాయం పై మక్కువ చూపిన రైతులను సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధికారి వెంకటేశ్వరావు, రాజకీయ నేతలు, రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News