PRINT TIME: May 12, 2026 01:15 AM
ప్రజల నుంచి వినతిలు స్వీకరించిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐ.ఏ.ఎస్
ప్రజల నుంచి వినతిలు స్వీకరించిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐ.ఏ.ఎస్
May 11, 2026 11:52 PM
2 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై పుట్టపర్తి కలెక్టరేట్లో సోమవారం డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ .ఏ .ఎస్ (Retd.) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
యూ యఫ్ ఎస్.సర్వే పురోగతి, రిజర్వేషన్ల ప్రక్రియలో పారదర్శకత, ఎన్నికల ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. అనంతరం ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి