Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 03:56 AM

ప్రజల ఆరోగ్యమే లక్ష్యం – సహారా ఉచిత వైద్య, రక్తదాన శిబిరం

ప్రజల ఆరోగ్యమే లక్ష్యం – సహారా ఉచిత వైద్య, రక్తదాన శిబిరం

ప్రజల ఆరోగ్యమే లక్ష్యం – సహారా ఉచిత వైద్య, రక్తదాన శిబిరం
08-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సహారా ఆధ్వర్యంలో ఉచిత వైద్య–రక్తదాన శిబిరం

సహారా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సహారా ఎస్టేట్‌లో ఉచిత వైద్య పరీక్షలు, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, జక్కిడి సత్య తేజ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సేవలందిస్తున్న సహారా హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో ఇటువంటి శిబిరాలు కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ డాక్టర్ నరేష్, సహారా ఎస్టేట్ సంఘం అధ్యక్షుడు జానీ మియా, శ్రీకాంత్, అనిత, వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పృథ్వీరాజ్, శ్యామల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రఘుపతి, గంట శ్రవణ్, జానీ, శ్రీశైలం ప్రజాప్రతి, వెంకట సాయి తదితరులు పాల్గొన్నారు. శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.





Sthanikam

ప్రజల ఆరోగ్యమే లక్ష్యం – సహారా ఉచిత వైద్య, రక్తదాన శిబిరం

Article Image

సహారా ఆధ్వర్యంలో ఉచిత వైద్య–రక్తదాన శిబిరం

సహారా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సహారా ఎస్టేట్‌లో ఉచిత వైద్య పరీక్షలు, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, జక్కిడి సత్య తేజ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సేవలందిస్తున్న సహారా హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో ఇటువంటి శిబిరాలు కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ డాక్టర్ నరేష్, సహారా ఎస్టేట్ సంఘం అధ్యక్షుడు జానీ మియా, శ్రీకాంత్, అనిత, వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పృథ్వీరాజ్, శ్యామల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రఘుపతి, గంట శ్రవణ్, జానీ, శ్రీశైలం ప్రజాప్రతి, వెంకట సాయి తదితరులు పాల్గొన్నారు. శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News