Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:35 AM

ప్రజల ఆరోగ్యమే లక్ష్యం – సహారా ఉచిత వైద్య, రక్తదాన శిబిరం

ప్రజల ఆరోగ్యమే లక్ష్యం – సహారా ఉచిత వైద్య, రక్తదాన శిబిరం

ప్రజల ఆరోగ్యమే లక్ష్యం – సహారా ఉచిత వైద్య, రక్తదాన శిబిరం
February 08, 2026 06:12 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సహారా ఆధ్వర్యంలో ఉచిత వైద్య–రక్తదాన శిబిరం

సహారా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సహారా ఎస్టేట్‌లో ఉచిత వైద్య పరీక్షలు, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, జక్కిడి సత్య తేజ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సేవలందిస్తున్న సహారా హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో ఇటువంటి శిబిరాలు కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ డాక్టర్ నరేష్, సహారా ఎస్టేట్ సంఘం అధ్యక్షుడు జానీ మియా, శ్రీకాంత్, అనిత, వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పృథ్వీరాజ్, శ్యామల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రఘుపతి, గంట శ్రవణ్, జానీ, శ్రీశైలం ప్రజాప్రతి, వెంకట సాయి తదితరులు పాల్గొన్నారు. శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News