Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:58 AM

ప్రజాసేవకుడు గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

ప్రజాసేవకుడు గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

ప్రజాసేవకుడు గరిక సత్యనారాయణకు ఘన సన్మానం
24-12-2025 355 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడిన వడ్డెర సంఘం నాయకులు

రామన్నపేటలో ఘనంగా సన్మాన కార్యక్రమం

స్థానికం వార్తలు, రామన్నపేట:

గ్రామానికి ఎనలేని సేవలు అందిస్తూ, ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన గరిక సత్యనారాయణను వడ్డెర సంఘం నాయకులు మరియు కుల బంధువులు ఘనంగా సన్మానించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.

రామన్నపేట సర్పంచ్ మరియు వడ్డెర సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మన ఊరిలో గరిక సత్యనారాయణ చేసిన అభివృద్ధి పనులు, సేవలను నాయకులు కొనియాడారు. అనంతరం ఆయనను శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

పలువురి హాజరు:

ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం ముఖ్య నాయకులు పల్లపు మల్లయ్య, గండికోట రాములు, గొలుసుల ప్రసాద్, దండుగుల సమ్మయ్య, వల్లపు సమ్మయ్య, దండుగుల రాములు, పల్లపు నరసింహ, పల్లపు రవి, శివరాత్రి సమ్మయ్య, శివరాత్రి రాజు, శివరాత్రి కుమార్, పల్లపు సమ్మయ్య, రాపోలు రాజశేఖర్, శివరాత్రి యాదగిరి, శివరాత్రి ఐలయ్య, రాపోలు ఉపేందర్, గుంజే నాగరాజు, గండికోట ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాసేవకుడు గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

Article Image

గ్రామాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడిన వడ్డెర సంఘం నాయకులు

రామన్నపేటలో ఘనంగా సన్మాన కార్యక్రమం

స్థానికం వార్తలు, రామన్నపేట:

గ్రామానికి ఎనలేని సేవలు అందిస్తూ, ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన గరిక సత్యనారాయణను వడ్డెర సంఘం నాయకులు మరియు కుల బంధువులు ఘనంగా సన్మానించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.

రామన్నపేట సర్పంచ్ మరియు వడ్డెర సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మన ఊరిలో గరిక సత్యనారాయణ చేసిన అభివృద్ధి పనులు, సేవలను నాయకులు కొనియాడారు. అనంతరం ఆయనను శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

పలువురి హాజరు:

ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం ముఖ్య నాయకులు పల్లపు మల్లయ్య, గండికోట రాములు, గొలుసుల ప్రసాద్, దండుగుల సమ్మయ్య, వల్లపు సమ్మయ్య, దండుగుల రాములు, పల్లపు నరసింహ, పల్లపు రవి, శివరాత్రి సమ్మయ్య, శివరాత్రి రాజు, శివరాత్రి కుమార్, పల్లపు సమ్మయ్య, రాపోలు రాజశేఖర్, శివరాత్రి యాదగిరి, శివరాత్రి ఐలయ్య, రాపోలు ఉపేందర్, గుంజే నాగరాజు, గండికోట ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News