Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:14 AM

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన సమావేశం.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన సమావేశం.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన సమావేశం.
02-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్

99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గ స్థాయి సమావేశం మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికపై వివరించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, సరూర్‌నగర్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సరూర్‌నగర్ మండలం పరిధిలోని మహిళా లబ్ధిదారులకు ‘కళ్యాణ లక్ష్మి’ పథకం కింద 22 చెక్కులు, ‘షాదీ ముబారక్’ కింద 8 చెక్కులను డీసీ శ్రీనివాస్ పంపిణీ చేశారు.

అలాగే 2027 జనగణనలో భాగంగా ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ ప్రక్రియపై జోనల్ కమిషనర్ వికాస్ మహాతో ప్రజలకు అవగాహన కల్పించారు.

Sthanikam

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై అవగాహన సమావేశం.

Article Image

ఎల్బీనగర్

99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గ స్థాయి సమావేశం మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికపై వివరించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, సరూర్‌నగర్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సరూర్‌నగర్ మండలం పరిధిలోని మహిళా లబ్ధిదారులకు ‘కళ్యాణ లక్ష్మి’ పథకం కింద 22 చెక్కులు, ‘షాదీ ముబారక్’ కింద 8 చెక్కులను డీసీ శ్రీనివాస్ పంపిణీ చేశారు.

అలాగే 2027 జనగణనలో భాగంగా ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ ప్రక్రియపై జోనల్ కమిషనర్ వికాస్ మహాతో ప్రజలకు అవగాహన కల్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News