Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:22 AM

ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై సమీక్ష

ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై సమీక్ష

ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై సమీక్ష
05-03-2026 549 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్న “ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు మున్సిపల్ చైర్మన్ పందిరి గీత తెలిపారు.గురువారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి 12 వార్డులలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అలాగే కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల పరిష్కారం వంటి అంశాలపై చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని శుక్రవారం 12వ వార్డులోని హైస్కూల్ వెనుక భాగంలో ప్రారంభించనున్నట్లు చైర్మన్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ 99 రోజుల కార్యక్రమం కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై సమీక్ష

Article Image

చిట్యాల మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్న “ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు మున్సిపల్ చైర్మన్ పందిరి గీత తెలిపారు.గురువారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి 12 వార్డులలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అలాగే కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల పరిష్కారం వంటి అంశాలపై చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని శుక్రవారం 12వ వార్డులోని హైస్కూల్ వెనుక భాగంలో ప్రారంభించనున్నట్లు చైర్మన్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ 99 రోజుల కార్యక్రమం కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News